Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ఆలయంలో అన్యమతస్థులను తొలగించవద్దు : హైకోర్టు

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందూయేతర ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను ఆదేశించింది.

Webdunia
బుధవారం, 21 ఫిబ్రవరి 2018 (17:40 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి ఆలయంలో హిందూయేతర ఉద్యోగులను తొలగించవద్దని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే)ను ఆదేశించింది. 
 
తితిదేలో పని చేస్తూ ఇతర మతాల గురించి ప్రచారం చేయడం నిషిద్ధం. ఇలా ప్రచారం చేసినందుకు 45 మంది అన్యమత ఉద్యోగులను వివరణ కోరుతూ ఇటీవల టీటీడీ నోటీసులు జారీచేసింది. అలాగే, తితిదేలో పని చేసే అన్యమతాల ఉద్యోగులను తొలగించాలని టీటీడీ పాలకమండలి తీసుకుంది. 
 
దీన్ని సవాల్ చేస్తూ పలువురు ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు.. హిందూయేతరులను ఉద్యోగాల నుంచి తొలగించవద్దని టీటీడీకి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తమ నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు హిందూయేతరులను ఉద్యోగాల్లో కొనసాగించాలని ఆదేశించింది. 

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

నరదృష్టిని తరిమికొట్టే కంటి దృష్టి గణపతి.. ఉత్తరం వైపు?

24-04-202 బుధవారం దినఫలాలు - విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వల్ల...

తర్వాతి కథనం
Show comments