Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులకు శుభవార్త, ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్ల కోటా పెంపు

Webdunia
బుధవారం, 2 సెప్టెంబరు 2020 (16:36 IST)
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. పరిమిత సంఖ్యలో టిటిడి ప్రత్యేక ప్రవేశ దర్సనా దర్సనం టిక్కెట్లను ఇస్తూ వస్తోంది. అయితే ఈ కోటాను పెంచుతూ టిటిడి నిర్ణయం తీసుకుంది.
 
ఇప్పటి వరకు టిటిడి 9 వేల ప్రత్యేక ప్రవేశ దర్సనా టిక్కెట్లను ఆన్లైన్ ద్వారా ఇస్తుంటే మరో 3 వేల టిక్కెట్లను ఉచితంగా భక్తులకు అందిస్తోంది. భక్తుల సంఖ్య క్రమేపీ పెరుగుతుండటం.. దానికి తోడు 3 వేల ఫ్రీ టిక్కెట్లు త్వరగా అయిపోతుండటంతో టిటిడి కోటాను పెంచాలని నిర్ణయం తీసుకుంది.
 
నేటి నుంచి 300 రూపాయల టిక్కెట్లను పెంచుతున్నట్లు టిటిడి ఒక ప్రకటనలో తెలిపింది. గంటకు 100 చొప్పున రోజుకు వెయ్యి టిక్కెట్లను ఆన్లైన్ అదనంగా కేటాయిస్తున్నట్లు టిటిడి ఆ ప్రకటనలో పేర్కొంది. ఆన్లైన్ ద్వారా భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆప్ఘనిస్థాన్‌లో భారీ భూకంపం - 600 మంది వరకు మృత్యువాత

ఆఫ్ఘనిస్తాన్‌లో భూకంపం: 622కి పెరిగిన మృతుల సంఖ్య, వెయ్యి మందికి గాయం

Chandrababu Naidu: సీఎంగా చంద్రబాబు 30 సంవత్సరాలు.. ఇంట్లో నాన్న-ఆఫీసులో బాస్ అని పిలుస్తాను

National Nutrition Week: జాతీయ పోషకాహార వారం.. ఇవి తీసుకుంటే?

ఇంటిలోని దుష్టశక్తులు పోయేందుకు మవనడిని నర బలిచ్చిన తాత...

అన్నీ చూడండి

లేటెస్ట్

Saturday Saturn Remedies: శనివారం నల్లనువ్వులు, ఆవనూనెతో ఇలా చేస్తే.. రావిచెట్టులో శనిగ్రహం..?

29-08-2025 శుక్రవారం ఫలితాలు - ఆప్తుల చొరవతో సమస్య పరిష్కారం....

Sankata Nasana Ganesha Stotram: సంకట నాశన గణేశ స్తోత్రాన్ని రోజూ పఠిస్తే..?

28-08-2025 గురువారం రాశిఫలాలు - ఎదుటివారి అంతర్యం గ్రహించండి.. భేషజాలకు పోవద్దు...

వినాయక చవితి 2025: ఏకంగా ఐదు యోగాలు.. ఈ రాశుల వారికి అదృష్టం

తర్వాతి కథనం
Show comments