Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా సమక్షంలో నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి ఐఎఎస్ అధికారి జె శ్యామలరావు, ట్రస్ట్ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ఉన్న ప్రసిద్ధ శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా ఈ మహా మందిరానికి శంకుస్థాపన జూన్ 7, 2023న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,  ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రేమండ్ గ్రూప్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. “నవీ ముంబైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్వేలోని ఆలయ స్థలం రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)కి కూడా సమీపంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

మీరట్ హత్య కేసు : నిందితురాలికి ప్రత్యేక సదుపాయాలు!

ఒకే ఇంట్లో ఇద్దరు క్రికెటర్లు ఉండగా... ఇద్దరు మంత్రులు ఉంటే తప్పేంటి: కె.రాజగోపాల్ రెడ్డి (Video)

అనకాపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది మంది మృతి

ఏడుకొండలను 5 కొండలుగా మార్చేందుకు కుట్ర : హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

లేటెస్ట్

11-04-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : ఆశలు ఒదిలేసుకున్న ధనం?

11 శుక్రవారాలు ఇలా శ్రీ మహాలక్ష్మీ పూజ చేస్తే.. ఉత్తర ఫాల్గుణి రోజున?

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

తర్వాతి కథనం
Show comments