Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం

సెల్వి
గురువారం, 5 సెప్టెంబరు 2024 (12:04 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సీనియర్ అధికారులు, పారిశ్రామికవేత్త గౌతమ్ సింఘానియా సమక్షంలో నవీ ముంబైలోని ఉల్వేలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి తొలి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి కార్యనిర్వహణాధికారి ఐఎఎస్ అధికారి జె శ్యామలరావు, ట్రస్ట్ అదనపు కార్యనిర్వహణాధికారి వెంకయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు.
 
ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి ఆలయంలో ఉన్న ప్రసిద్ధ శ్రీవారి ఆలయానికి ప్రతిరూపంగా ఈ మహా మందిరానికి శంకుస్థాపన జూన్ 7, 2023న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే,  ఆయన డిప్యూటీ దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన జరిగింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన 10 ఎకరాల స్థలంలో రేమండ్ గ్రూప్ ఈ ఆలయాన్ని నిర్మిస్తోంది. “నవీ ముంబైలోని శ్రీ వేంకటేశ్వర ఆలయం ఈ ప్రాంతంలో ఏర్పాటు కానుండటంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్వేలోని ఆలయ స్థలం రాబోయే నవీ ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉంది. ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ (అటల్ సేతు)కి కూడా సమీపంలో ఉంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Woman: సంసారానికి రమ్మని రేజర్‌తో భర్త బెదిరింపులు-సీలింగ్‌ ఫ్యానుకు ఉరేసుకున్న భార్య

సింగపూర్ నుంచి హైదరాబాదుకు మార్క్ శంకర్- ICRISATని సందర్శించిన పవన్

మాజీ మంత్రి పేర్ని నాని పాపం పండింది : మంత్రి కొల్లు రవీంద్ర

అహ్మదాబాద్ విమాన ప్రమాదస్థలి నుంచి డీవీఆర్ స్వాధీనం

రాజా రఘువంశీ హత్యకు మూడు సార్లు విఫలం.. నాలుగోసారి సక్సెస్

అన్నీ చూడండి

లేటెస్ట్

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

09-06-2025 సోమవారం దినఫలితాలు - కొత్త యత్నాలు మొదలెడతారు. ..

08-06-25 ఆదివారం మీ దినఫలాలు - పోయిన పత్రాలు లభ్యమవుతాయి..

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

తర్వాతి కథనం
Show comments