తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ తిరిగిందా.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 21 జనవరి 2023 (09:19 IST)
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో డ్రోన్ తీసిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ డ్రోన్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఆలయ భద్రతపై ఆందోళన నెలకొంది. హైదరాబాద్‌కు చెందిన ఐకాన్ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేయడం జరిగింది. ఈ విషయాన్ని టీటీడీ విజిలెన్స్ డిపార్ట్‌మెంట్ గుర్తించలేదు. పటిష్ట భద్రత కలిగిన తిరుమల వెంకన్న ఆలయంపై డ్రోన్ ఎలా ఎగరగలిగింది అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
 
దీనిపై టీటీడీ అధికారులు స్పందించారు. ఆలయంపై డ్రోన్ ఎగురుతున్న వీడియో నిజం కాదన్నారు. ఆ వీడియో డ్రోన్ ద్వారా రికార్డ్ చేయబడిందా లేదా గూగుల్, 3D విజువల్స్ నుండి పొందబడిందా అని నిర్ధారించడానికి విశ్లేషణ కోసం వీడియోను ఫోరెన్సిక్స్ ల్యాబ్‌కు పంపుతామని టీటీడీ అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రూ.3 కోట్ల విలువైన డ్రోన్లు, ఐఫోన్లు, ఐవాచ్‌లు.. హైదరాబాదులో అలా పట్టుకున్నారు..

కాళ్లపై కారం కొట్టి బంగారు మంగళసూత్రాన్ని లాక్కున్న దుండగులు

ముంబై తరహా పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర : టార్గెట్ లిస్టులో ఇండియా గేట్

నవంబర్ 15కి వాయిదా పడిన తెలంగాణ మంత్రివర్గ సమావేశం.. కీలక నిర్ణయాలకు కాంగ్రెస్ సిద్ధం

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం : ధర్మారెడ్డికి కష్టాలు తప్పవా?

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీవారి దివ్య ఆశీస్సులతో అన్నప్రసాదానికి ఆధునిక వంటశాల: ముకేష్ అంబాని

Non Veg Food Near Alipiri: అలిపిరి సమీపంలో మాంసాహారం తిన్నారు.. ఇద్దరు ఉద్యోగులు అవుట్

10-11-2025 సోమవారం ఫలితాలు - కొత్త వ్యక్తులతో జాగ్రత్త

09-11-2025 నుంచి 15-11-2025 వరకూ మీ రాశి ఫలితాలు

08-11-20 శనివారం ఫలితాలు - మీ కష్టం మరొకరికి లాభిస్తుంది

తర్వాతి కథనం
Show comments