Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి ధనప్రసాదం, ఎలా తీసుకోవాలంటే..?

Webdunia
బుధవారం, 1 సెప్టెంబరు 2021 (19:25 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవారి భక్తుల కోసం సరికొత్త ప్రసాదంను ప్రవేశపెట్టింది. శ్రీవారి ధనప్రసాదం పేరుతో చిల్లర ప్యాకెట్లతో పాటుగా పసుపు కుంకుతో కలిపి భక్తులకు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది టిటిడి.
 
హుండీలో భక్తులు కానుక వేస్తున్న చిల్లర నాణ్యాలను శ్రీవారి ధనప్రసాదంగా అందజేస్తున్నారు. ముఖ్యంగా చిల్లర నాణ్యాలను బ్యాంకులు తీసుకునేందుకు వెనకడుగు వేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది టిటిడి.
 
వంద రూపాయల చిల్లర నాణేలు కలిగిన ప్యాకెట్‌ను సబ్ ఎంక్రైరీ కార్యాలయం వద్ద అందుబాటులో ఉంచింది టిటిడి. ఈ చిల్లర నాణేలను తీసుకునేందుకు చాలామంది భక్తులు ముందుకు వస్తున్నారు. దీనికి అపూర్వ స్పందన లభిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్‌కు కాశ్మీర్ జీవనాడి లాంటిదా? అంత లేదు.. ఖాళీ చేయాల్సిందే: భారత్

నకిలీ నెయ్యి ఆరోపణలు చేసిన నకిలీ నాయకులు ఏం చేస్తున్నారు?: యాంకర్ శ్యామల

కన్నతల్లి ఘాతుకం... వేటకొడవలితో ఇద్దరు పిల్లల్ని నరికి చంపేసింది...

భార్య కళ్లెదుటే భర్త తల నరికి పట్టుకెళ్లిన గ్యాంగ్, గుడి ముందు విసిరేసారు

జైలులో ఉన్న ముస్కాన్‌ గర్భందాల్చింది... ఆ బిడ్డకు తండ్రి ఎవరు?

అన్నీ చూడండి

లేటెస్ట్

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

తర్వాతి కథనం
Show comments