Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల వెంకన్నకు కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం!

Webdunia
శనివారం, 13 ఫిబ్రవరి 2016 (11:25 IST)
తిరుపతి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి కోటి రూపాయల విలువైన స్వర్ణ కిరీటం కానుకగా అందింది. వెంకన్నకు కోయంబత్తూర్‌కు చెందిన బాలమురగన్ అపర్ణ అనే భక్తుడు రూ.కోటి విలువైన స్వర్ణ కిరీటాన్ని కానుకగా సమర్పించాడు. ముందుగా దానికి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆ తరువాత టీటీడీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణను కలసి కిరీటాన్ని అందజేశారు. అనంతరం భక్తుడికి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
 
ఇదిలా ఉంటే హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో వారం రోజులుగా జరుగుతున్న వేంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ విషయాన్ని టీటీడీ జేఈఓ పోలా భాస్కర్ తెలిపారు. ఆరు రోజుల్లో స్వామివారి సేవలో 5 లక్షల మంది భక్తులు పాల్గొన్నారు.
 
నగరంలో ప్రతి ఏటా వైభవోత్సవాలను నిర్వహించేందుకు హర్ష టయోటా సంస్థ యాజమాన్యం ముందుకొచ్చిందని చెప్పారు. ముఖ్యంగా శుక్రవారం నిర్వహించిన శ్రీనివాస కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించేందుకు భక్తులు భారీ సంఖ్యలోనే హాజరయ్యారు.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments