Webdunia - Bharat's app for daily news and videos

Install App

కర్నూలు జిల్లా పుణ్యక్షేత్రాలపై కరోనావైరస్ పడగ

Webdunia
బుధవారం, 8 జులై 2020 (18:58 IST)
కర్నూలు జిల్లా ఆధ్యాత్మిక వనంగా వర్థిల్లుతోంది. పండుగలు వచ్చినా సెలవులు దొరికినా తెలుగు రాష్ట్రాల ప్రజలు కర్నూలు బాట పట్టాల్సిందే. ఓవైపు ప్రకృతి రమణీయత, మరోవైపు ఆధ్యాత్మికతకు నెలవు. కర్నూలు జిల్లా నిత్యం సందడితో ఆకర్షించే పర్యాటక కేంద్రం.
 
ఇప్పుడు కరోనావైరస్ ఈ ఆధ్యాత్మిక క్షేత్రాలపై పడగ విప్పింది. దీంతో కోవెలలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి. ఇక్కడ స్వయంభుగా వెలసిన దేవదేవుడు, సహజసిద్దంగా ఏర్పడిన ప్రకృతి అందాలు, ద్వాదశ జోతిర్లింగం, అష్టాదశ శక్తిపీఠం, భ్రమరాంబికా శక్తిపీఠం, శ్రీశైలం మల్లన్న పుణ్యక్షేత్రం తదితర దర్శనీయ ప్రదేశాలు భక్తులు లేక వెలవెలబోతున్నాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kerala: మహిళను నిప్పంటించి హత్య.. నిందితుడు కూడా మృతి.. ఎలా?

Isro: భారతీయ అంతరిక్ష్ స్టేషన్ మాడ్యుల్ నమూనా ప్రారంభించిన ఇస్రో

Godavari : భారీ వర్షాలు- ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి, కృష్ణానదులు

నా తండ్రి హెల్మెట్ ధరించి వుంటే ఇంత జరిగేది కాదు.. హోంగార్డు కుమారుడి సందేశం వైరల్

Telanagana doctor posts: తెలంగాణలో 1,623 స్పెషలిస్ట్ డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్

అన్నీ చూడండి

లేటెస్ట్

Ganesha Idol: అనకాపల్లిలో 126 అడుగుల లక్ష్మీ గణపతి ఏర్పాటు

21-08-2025 రాశి ఫలితాలు.. ఈ రాశికి ఈ రోజు నిరాశాజనకం

121 kg gold: 121 కేజీల బంగారాన్ని శ్రీవారికి కానుకగా ఇచ్చిన అజ్ఞాత భక్తుడు

Pradosha Vratham: 12 సంవత్సరాల పాటు ప్రదోష వ్రతం పాటిస్తే ఏమౌతుందో తెలుసా?

Saumya pradosh: బుధవారం ప్రదోషం.. శివాలయాల్లో సాయంత్రం పూట ఇలా చేస్తే?

తర్వాతి కథనం
Show comments