Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరుగుతున్నాయి, తిరుమల దర్శనం టోకెన్లు పెంచాలా? లేదా?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (19:58 IST)
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 14 ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నట్లు ఇఓ జవహర్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 14 తరువాత వయోవృద్ధులు, వికలాంగులును ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం 22 వేల టోకెన్లు జారి చేస్తున్నట్లు చెప్పారు. సర్వదర్శన టోకేన్లు అంచెలవారిగా 40 వేలకు పెంచుతామన్నారు.
 
మహరాష్ట్ర తదితర రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.... దర్శన టోకేన్లు పెంపుపై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్లో టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని, రెండు నెలలు తర్వాత కరెంట్ బుకింగ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లును విడుదల చేస్తామన్నారు. దేవాదాయశాఖ పరిధి లోని ఆలయాలను ఇకపై టిటిడి పరిధిలోకి తీసుకోనున్నామన్నారు.
 
చారిత్రక నేపథ్యం వున్న ఆలయాలకు అవసరమైతేనే నిధులు కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 32 ఆలయాలను టిటిడి పరిధిలోకి తీసుకున్నామన్న ఇఓ కళ్యాణ మండపాలు నిర్మించేందుకు నూతన నిబంధనలు అనుసరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇష్టం లేని పెళ్లి చేయొద్దంటే వింటే కదా! 27మందికి పాలలో ఎలుకల మందు కలిపిచ్చిన యువతి!

Amaravati: అమరావతికి 20,494 ఎకరాల భూ సమీకరణకు సీఆర్డీఏ ఆమోదం

అక్రమ సంబంధం.. ప్రియుడి కోసం భర్తను గొంతు నులిమి చంపేసిన భార్య

Navi Mumbai: భార్య, అత్తలతో నగ్నంగా క్షుద్రపూజలు.. ఆపై ఫోటోలు లీక్ చేశాడు..

Microsoft: పాకిస్తాన్‌లో మైక్రోసాఫ్ట్ ఆఫీసుకు తాళం.. కారణం ఇదే..

అన్నీ చూడండి

లేటెస్ట్

TTD Cultural Scam: టీటీడీ, హెచ్డీపీపీ పేరిట కళాకారులకు టోపీ: రూ. 35లక్షల మోసం.. వ్యక్తి అరెస్ట్

03-07-2025 గురువారం దినఫలితాలు - పట్టుదలతో శ్రమిస్తే విజయం తథ్యం...

Mustard Oil Lamp: ఆదివారం పూట ఈ దీపాన్ని వెలిగిస్తే.. వాస్తు దోషాలు పరార్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

తర్వాతి కథనం
Show comments