Webdunia - Bharat's app for daily news and videos

Install App

కరోనా కేసులు పెరుగుతున్నాయి, తిరుమల దర్శనం టోకెన్లు పెంచాలా? లేదా?

Webdunia
శుక్రవారం, 5 మార్చి 2021 (19:58 IST)
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏప్రిల్ 14 ఉగాది నుంచి ఆర్జిత సేవలకు భక్తులను అనుమతిస్తున్నట్లు ఇఓ జవహర్ రెడ్డి చెప్పారు. ఏప్రిల్ 14 తరువాత వయోవృద్ధులు, వికలాంగులును ప్రత్యేకంగా దర్శనానికి అనుమతించే ఏర్పాట్లు చేస్తామన్నారు. సర్వదర్శనం భక్తులకు ప్రస్తుతం 22 వేల టోకెన్లు జారి చేస్తున్నట్లు చెప్పారు. సర్వదర్శన టోకేన్లు అంచెలవారిగా 40 వేలకు పెంచుతామన్నారు.
 
మహరాష్ట్ర తదితర రాష్ట్రాలలో కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో.... దర్శన టోకేన్లు పెంపుపై పరిస్థితి బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు. అడ్వాన్స్ రిజర్వేషన్లో టిక్కెట్లను పొందిన భక్తులను మాత్రమే ఆర్జిత సేవలకు అనుమతిస్తామని, రెండు నెలలు తర్వాత కరెంట్ బుకింగ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లును విడుదల చేస్తామన్నారు. దేవాదాయశాఖ పరిధి లోని ఆలయాలను ఇకపై టిటిడి పరిధిలోకి తీసుకోనున్నామన్నారు.
 
చారిత్రక నేపథ్యం వున్న ఆలయాలకు అవసరమైతేనే నిధులు కేటాయింపు చేస్తామని స్పష్టం చేశారు. ఇప్పటివరకు 32 ఆలయాలను టిటిడి పరిధిలోకి తీసుకున్నామన్న ఇఓ కళ్యాణ మండపాలు నిర్మించేందుకు నూతన నిబంధనలు అనుసరిస్తామన్నారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

తర్వాతి కథనం
Show comments