Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి నామం ఏర్పాటులో నా బిడ్డ తప్పు లేదు.. గిట్టనివారే ఈ పని చేశారు : రమణ దీక్షితులు

Webdunia
సోమవారం, 15 జూన్ 2015 (10:54 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి నామం ఏర్పాటు విషయంలో తన కుమారుడు రాజేష్‌ దీక్షితులు తప్పు లేదని ఆలయ ప్రధాన అర్చకుడు ఏవీ రమణ దీక్షితులు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆలయ ఈవో సాంబశివరావును కలిసి వివరణ ఇచ్చారు. 
 
గత శుక్రవారం మూలవర్లకు అభిషేకం నిర్వహించిన అనంతరం ఏర్పాటు చేసిన తెల్లటి నామం అసంపూర్ణంగా ఉందని రాజేష్‌ దీక్షితులపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ విమర్శల కారణంగా ఆయనను అభిషేక కైంకర్యాలకు దూరంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. 
 
ఈ నేపథ్యంలో రమణ దీక్షితులు ఆదివారం క్యాంపు కార్యాలయంలో టీటీడీ ఈవోను కలిసి వివరణ ఇచ్చారు. శ్రీవారికి నామం ఏర్పాటులో తన కుమారుడి తప్పిదం ఏమాత్రం లేదని, గిట్టనివారే ఈ పని చేసివుంటారన్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments