Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరామ భక్తులకు ఓ శుభవార్త.. నవంబర్ 9న అయోధ్యలో నిర్మాణానికి ముహూర్తం!?

Webdunia
గురువారం, 12 మే 2016 (13:48 IST)
శ్రీరామ భక్తులకు ఓ శుభవార్త. అయోధ్యలో రామాలయం ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనట్లు వార్తలు వస్తున్నాయి. నవంబర్ 9వ తేదీన రాముని ఆలయాన్ని అయోధ్యలో నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు పూజారుల అసోసియేషన్ ప్రకటించింది. ఇప్పటికే సీనియర్ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా రామాలయాన్ని అయోధ్యలో నిర్మించనున్నట్లు.. త్వరలో ఆ కార్యక్రమాలు ప్రారంభం అవుతాయని ప్రకటించారు.
 
ఇక అయోధ్యలో రామాలయం ఏర్పాటుకు సంబంధించి సుప్రీం కోర్టు న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని స్వామి వెల్లడించారు. అయోధ్య నిర్మాణంపై సుప్రీం సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సుబ్రహ్మణ్య స్వామి ఆశించారు. అయోధ్యలో రామాలయ ఏర్పాటుపై సింహష్ట కుంభమేళాలో పాల్గొన్న సాధువులు, అర్చకులు, మత పెద్దలు చర్చించినట్లు సమాచారం.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Maha Kumbh Mela: మహా కుంభ మేళాలో పవన్.. చిన్నచిన్న తప్పులు జరుగుతాయ్ (video)

భార్య అన్నా లెజినోవాతో కలిసి పవన్ కళ్యాణ్ పుణ్యస్నానం (Video)

ఆంధ్రాలో కూడా ఓ మొగోడున్నాడ్రా... అదే పవన్ కల్యాణ్: ఉండవల్లి అరుణ్ కుమార్

మీ ఇల్లు ఎక్కడో చెబితే రోజూ వచ్చి కనబడి వెళ్తా: బిగ్ టీవీ రిపోర్టర్‌కి కొడాలి నాని షాక్ (Video)

జనసేన ఆవిర్భావ మహానాడుపై పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన!!

అన్నీ చూడండి

లేటెస్ట్

17-02-2025 సోమవారం రాశిఫలాలు - విలాసాలకు విపరీతంగా ఖర్చు...

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

తర్వాతి కథనం
Show comments