Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతల వినోదం....

తిరుమల నారాయణగిరి పర్వత శ్రేణులలో వెలసి ఉన్న శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతలు సందడి చేస్తున్నాయి. పాదాల మండపం వద్దకు చేరుకుంటున్న భక్తులకు పాదాల దర్శనం అనంతరం ఉడతలు అదనపు వినోదాన్ని పంచుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలో అణువణువూ ఆధ్యాత్మికమయమే.

Webdunia
బుధవారం, 13 జులై 2016 (21:22 IST)
తిరుమల నారాయణగిరి పర్వత శ్రేణులలో వెలసి ఉన్న శ్రీవారి పాదాల వద్ద రంగురంగుల ఉడుతలు సందడి చేస్తున్నాయి. పాదాల మండపం వద్దకు చేరుకుంటున్న భక్తులకు పాదాల దర్శనం అనంతరం ఉడతలు అదనపు వినోదాన్ని పంచుతున్నాయి. కలియుగ వైకుంఠం తిరుమలలో అణువణువూ ఆధ్యాత్మికమయమే. 
 
ఆనంద నిలయంలో అవతరించక ముందే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు భువికి వచ్చి పాదాలు మోపిన ప్రాంతం శ్రీవారి పాదాలు. ఆనంద నిలయం నుంచి అటవీ మార్గంలో 8 కిలోమీటర్లు వెలితే శ్రీవారి పాదాలు చేరుకోవచ్చు. శ్రీవారి ఆలయం వెనుకవైపు ఉన్న రహదారి నుంచి శిలాతోరణం మీదుగా ఎత్తైన అటవీ మార్గం ద్వారా ప్రయాణం సాగిస్తూ భక్తులు పాదాల మండపానికి చేరుకుంటారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments