Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమల శ్రీవారికి రూ. 2 కోట్ల విరాళం... చెన్నైకి చెందిన భక్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. 2 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్‌ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్‌, సిఈఓ కె.ఎన్‌.రాధాక్రిష్ణన్‌ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్‌ లిమిటెడ్‌ సంస్థ సిఈఓ పి.

Webdunia
శనివారం, 16 జులై 2016 (22:08 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన ప్రసాదం ట్రస్టుకు శనివారం రూ. 2 కోట్లు విరాళంగా అందింది. చెన్నైకి చెందిన టివిఎస్‌ మోటార్స్ సంస్థ ప్రెసిడెంట్‌, సిఈఓ కె.ఎన్‌.రాధాక్రిష్ణన్‌ ఒక కోటి రూపాయలు, చెన్నైకి చెందిన సుందరం క్లేటన్‌ లిమిటెడ్‌ సంస్థ సిఈఓ పి.ఎ.రంగనాథన్‌లు కోటి రూపాయలు అందించారు.
 
శ్రీవారి ఆలలయంలోని రంగనాయకుల మండపంలో ఈఓ సాంబశివరావును కలిసిన దాతలు విరాళాలను డిడిలను అందజేశారు. ఈ సంధర్భంగా దాతలకు తితిదే ఈఓ ప్రసాదాలను అందజేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కేసీఆర్

IMD: హిమాచల్ ప్రదేశ్‌లో జూలై 6న అతి భారీ వర్షపాతం- రెడ్ అలెర్ట్ జారీ

ఫ్లైఓవర్‌పై ఫోటో షూట్ పేరుతో యువకులు హల్ చల్- డ్రోన్ కనిపించడంతో పరుగులు (video)

Jagan: ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలి: జగన్మోహన్ రెడ్డి డిమాండ్

బీహార్‌‌లో గోపాల్ ఖేమ్కా హత్య.. కారులో దిగుతుండగానే కాల్చి చంపేశారు..

అన్నీ చూడండి

లేటెస్ట్

జనవరి 29-31 వరకు ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మేడారం మహా జాతర

TTD: దర్శన టిక్కెట్ల కోసం మధ్యవర్తుల బారిన పడవద్దు.. టీటీడీ

02-07-2025 బుధవారం దినఫలితాలు : ఆరోగ్యం మందగిస్తుంది.. జాగ్రత్త

01-07-2025 మంగళవారం దినఫలితాలు - పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం...

జూలై మాసంలో మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసా?

తర్వాతి కథనం
Show comments