Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీకాళహస్తీశ్వరాలయంలో కెమెరాలు నిషేధం

Webdunia
శుక్రవారం, 15 ఏప్రియల్ 2016 (10:43 IST)
చిత్తూరు జిల్లాలో ప్రసిద్ధి చెందిన వాయులింగేశ్వర క్షేత్రంలో కెమెరాలను నిషేధిస్తూ దేవదాయ శాఖ నిర్ణయం తీసుకుంది. ఆలయంలోపలకు వెళ్ళే విఐపిలతో పాటు పాత్రికేయులు ఎవరూ కూడా కెమెరాలను తీసుకెళ్ళకూడదని దేవదాయశాఖ జిఓను విడుదల చేసింది. 
 
ఆలయ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు దేవదాయశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కెమెరాలతో పాటు చరవాణిలను కూడా శ్రీకాళహస్తీశ్వరాలయంలోకి అనుమతించరని ఈ జీవోలో పేర్కొంది. దీంతో భద్రతా అధికారులు మరింత అప్రమత్తమై భక్తులను నిశితంగా తనిఖీ చేయనున్నారు. 

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments