Webdunia - Bharat's app for daily news and videos

Install App

పద్మావతి అమ్మవారి భక్తులకు శుభవార్త, బ్రేక్ దర్సనం పునఃప్రారంభం

Webdunia
మంగళవారం, 5 జనవరి 2021 (18:58 IST)
కరోనా కారణంగా ఆలయాల్లో సేవలు, ప్రత్యేక దర్సనాలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే తిరుచానూరు లాంటి ప్రధాన ఆలయాల్లో ఇప్పటికీ సాధారణ దర్సనమే ఉంది. విఐపిలు 100 రూపాయలు ఇచ్చి దర్సనానికి వెళ్ళాల్సిన పరిస్థితి. ఇక ప్రతిరోజు ఉండే కుంకుమార్చనను కూడా పూర్తిగా నిలిపేశారు.
 
అయితే కరోనా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో బ్రేక్ దర్సనాలను పునఃప్రారంభించాలని టిటిడి భావిస్తోంది. తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 6వ తేదీ నుంచి బ్రేక్ దర్సనం పునఃప్రారంభం కానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోవిడ్-19 మార్గదర్సకాల అనుసరించి జూన్ 8వ తేదీ నుంచి ఆలయంలో అమ్మవారికి దర్సనానికి భక్తులను అనుమతిస్తున్నారు.
 
ఈ క్రమంలో భక్తుల సౌకర్యార్థం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 7 గంటల నుంచి 7.30 గంటల వరకు విఐపి బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి అమలు చేయనుంది. ప్రోటోకాల్ విఐపిలకు నిర్ధేశించిన సమయంలో అమ్మవారి దర్సనం కల్పించేందుకు సాధారణ భక్తులకు అసౌకర్యాన్ని తగ్గించేందుకు బ్రేక్ దర్సనాన్ని టిటిడి తిరిగి ప్రారంభించనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతర లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

యూపీలో విచిత్ర ఘటన: 18ఏళ్ల బాలుడితో 30ఏళ్ల యువతి పెళ్లి.. అప్పటికే రెండు వివాహాలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

లేటెస్ట్

08-04-2025 మంగళవారం మీ రాశిఫలాలు : సంతానం చదువులపై దృష్టిపెడతారు...

ఇంట్లోకి నల్ల చీమలు వస్తున్నాయా.. ఇది మంచికేనా.. లేకుంటే?

07-04-2025 సోమవారం మీ రాశిఫలాలు : మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది...

06-04-2025 ఆదివారం మీ రాశిఫలాలు : స్వయంకృషితో కార్యం సాధిస్తారు...

శ్రీరామ నవమి 2025: సీతారాముల పూజతో అంతా శుభమే.. పాలలో కుంకుమ పువ్వు వేసి?

తర్వాతి కథనం
Show comments