Webdunia - Bharat's app for daily news and videos

Install App

భద్రాచలంలో నిత్యకళ్యాణం - ప్రసాదం టిక్కెట్ ధరల పెంపు

Webdunia
శుక్రవారం, 1 ఏప్రియల్ 2022 (07:33 IST)
తెలంగాణా రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన భద్రాచలం ఆలయంలో అర్జిత సేవల టిక్కెట్ల ధరలను పెంచేశారు. ప్రసాదం ధరను కూడా పెంచారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ప్రసాదం, అభిషేకం, అర్జన, కేశఖండన టిక్కెట్ ధరలను ఒక్కసారిగా పెంచేశారు. ముఖ్యంగా, నిత్య కళ్యాణం, అభిషేకం టిక్కెట్ ధరను ఏకంగా రూ.1500 చేశారు. 
 
అలాగే, ప్రస్తుతం రూ.15గా ఉన్న కేశఖండన ధరను కూడా రూ.20కి పెంచారు. నిత్యకళ్యాణం టిక్కెట్ ధర రూ.1500, అర్చన టిక్కెట్ ధర రూ.300, అభిషేకం టిక్కెట్ ధర రూ.1500 చొప్పున పెంచుతూ ఆలయ కమిటి నిర్ణయం తీసుకుంది. 
 
అదేవిధంగా 100 గ్రాముల చిన్న లడ్డు ధర రూ.20 నుంచి రూ.25కు పెంచగా, పులిహోర ధర రూ.10 నుంచి రూ.15కు పెంచింది. చక్కెర పొంగలి ధర రూ.10 నుంచి రూ.15కు పెంచారు. అదేవిధంగా అర కేజీ బరువు ఉండే మహాలడ్డు బరువును 400 గ్రామాలు తగ్గించారు. ధరను మాత్రం రూ.100గా ఉంచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆడుదాం ఆంధ్రా స్కామ్‌పై విచారణ పూర్తి : తొలి అరెస్టు మాజీ మంత్రి రోజానేనా?

పిఠాపురంలో వితంతువులకు చీరలు పంచిన పవన్ కళ్యాణ్

13న బంగాళాఖాతంలో అల్పపీడనం... ఏపీలో వర్షాలు

నేటి నుంచి తెలంగాణాలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు

వృద్ధుడికి ఆశ చూపిన మహిళ.. రూ. 8.7 కోట్లు కొట్టేశారు.. చివరికి ఏం జరిగిందంటే?

అన్నీ చూడండి

లేటెస్ట్

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

Varalakshmi Vratam 2025: బ్రహ్మ ముహూర్తంలో వరలక్ష్మీ వ్రతం చేస్తే సర్వం శుభం

తర్వాతి కథనం
Show comments