Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు పట్టణంలో మూడోరోజూ ఘనంగా రొట్టెల పండుగ

Webdunia
సోమవారం, 26 అక్టోబరు 2015 (12:07 IST)
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే బారాషాహిద్‌ రొట్టెల పండుగ నెల్లూరులో ఘనంగా జరుగుతోంది. మూడోరోజైన సోమవారం రొట్టెలను సమర్పించేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మూడోరోజు రొట్టె పట్టుకుంటే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం. 
 
దీంతో కోర్కెలు తీర్చే స్వర్ణాల చెరువు వద్దకు చేరుకుని రొట్టెలు మార్చుకుంటున్నారు. వ్యాపార, సంతాన, ఆరోగ్య, ఉద్యోగ రొట్టెలకు ఈ పండుగలో బాగా డిమాండ్‌ ఉంది. రొట్టెలు మార్చుకున్న అనంతరం బారాషాహిద్‌ దర్గాలో సమాధులను భక్తులు దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

12-05-2024 ఆదివారం దినఫలాలు - మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం...

12-05-2024 నుంచి 18-05-2024 వరకు మీ రాశిఫలాలు

Show comments