Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇక నుంచి శ్రీవారి భక్తులకు ఆధార్ తప్పనిసరి

తిరుమలలో బ్రేక్‌ దర్శనాలకు దరఖాస్తు చేసుకునే భక్తులు జూలై 11వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను జత చేయాలని టిటిడి చెబుతోంది. గతంలో ఏ గుర్తింపు కార్డును తీసుకొచ్చినా స్వీకరించిన టిటిడి ఇక నుంచి అలా చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేసింది. కేం

Webdunia
మంగళవారం, 11 జులై 2017 (18:07 IST)
తిరుమలలో బ్రేక్‌ దర్శనాలకు దరఖాస్తు చేసుకునే భక్తులు జూలై 11వ తేదీ నుంచి తప్పనిసరిగా ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను జత చేయాలని టిటిడి చెబుతోంది. గతంలో ఏ గుర్తింపు కార్డును తీసుకొచ్చినా స్వీకరించిన టిటిడి ఇక నుంచి అలా చేయకూడదన్న నిర్ణయానికి వచ్చేసింది. కేంద్ర ప్రభుత్వం ఆధార్‌కు ఒక ప్రత్యేక గుర్తింపును ఇస్తుండటంతో ఆ కార్డును ఖచ్చితంగా తీసుకొచ్చి పేర్లను స్పష్టంగా నమోదు చేసుకోవాలని టిటిడి ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
బ్రేక్‌ దర్శనాల జారీలో మరింత పారదర్శకత పెంచేందుకు టిటిడి ఈ మేరకు చర్యలు చేపట్టింది. బ్రేక్‌ దర్శనానికి వచ్చే సమయంలో భక్తులు ఆధార్‌ను వెంట తీసుకురావాలని కోరింది. కాగా ప్రస్తుతం బ్రేక్ దర్శనానికి దరఖాస్తు చేసే వ్యక్తి ఆధార్ సమర్పించాలని, వారితో పాటు వచ్చే మిగిలిన భక్తులకు కూడా త్వరలో ఆధార్‌ను తప్పనిసరి చేస్తామని టిటిడి తెలియజేసింది.
 
అదేవిధంగా, తిరుమలలో శ్రీవారి దర్శనం, బస, లడ్డూ ప్రసాదం తదితర సేవల్లో మరింత పారదర్శకత పెంచేందుకు, భద్రతాపరమైన ఇబ్బందులు రాకుండా చూసేందుకు భక్తులు ఆధార్‌ను వినియోగించి సహకరించాలని టిటిడి కోరుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కాలేజీ బిల్డింగ్ మీద నుంచి దూకేసిన విద్యార్థిని.. కారణం ఏంటి? (Video)

కాల్పుల ఘటన: కెనడాకు వెళ్లిన భారతీయ విద్యార్థిని మృతి

వందలాది మంది అంతర్జాతీయ విద్యార్థుల విద్యా వీసాలు రద్దు

ఇజ్రాయెల్ వైమానిక దాడులు- 45మంది పాలస్తీనియన్లు మృతి

వివాహేతర సంబంధాన్ని క్రిమినల్ నేరంగా పరిగణించలేం.. ఢిల్లీ హైకోర్టు

అన్నీ చూడండి

లేటెస్ట్

రాహు-కేతు పరివర్తనం.. సింహం, కన్యారాశికి అంతా అనుకూలం

తిరుమలలో డ్రోన్.. యూట్యూబర్‌ను అరెస్ట్ చేసిన విజిలెన్స్ అధికారులు

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

తర్వాతి కథనం