Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రూ.24.5 లక్షల విలువైన రెండు కొత్త బస్సులు... తితిదేకి అప్పగించిన భక్తుడు

తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు

Webdunia
శనివారం, 2 జులై 2016 (17:31 IST)
తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు వచ్చే భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉపయోగించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలుగులో ప్రమాణ స్వీకారం చేసిన తమిళనాడు ఎంపీ

అత్యవసరం ఉంటే తప్పా... ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.. పౌరులకు భారత్ హెచ్చరిక!

లోక్‌సభ స్పీకరుగా ఓం బిర్లా ఎన్నిక.. ప్రొటెం స్పీకర్ ప్రకటన

ఆంధ్రా ప్రజలకు మండుతుంది.. జగన్ పేర్లు తొలగిపోతున్నాయ్...

అన్నదాత సుఖీభవగా పేరు మార్చుకున్న రైతు భరోసా పథకం

అన్నీ చూడండి

లేటెస్ట్

శనివారం.. నువ్వులనూనె, నల్లబెల్లం, నల్లగొడుగులను..?

22-06-202 శనివారం దినఫలాలు - ఉద్యోగస్తులకు తోటివారు అన్ని విధాలా సహకరిస్తారు...

21-06-2024 - శుక్రవారం మీ రాశి ఫలితాలు.. అదృష్టం ఎవరికి?

జ్యేష్ఠ పౌర్ణమి.. ఈ పూజలు చేసే వారికి అదృష్టం వరిస్తుందట!

20-06-202 గురువారం దినఫలాలు - కపటంలేని మీ ఆలోచనలు అభిమానుల్ని సంపాదించి పెడుతుంది...

తర్వాతి కథనం
Show comments