Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రూ.24.5 లక్షల విలువైన రెండు కొత్త బస్సులు... తితిదేకి అప్పగించిన భక్తుడు

తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు

Webdunia
శనివారం, 2 జులై 2016 (17:31 IST)
తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు వచ్చే భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉపయోగించనున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

లేటెస్ట్

21-05-2025 బుధవారం దినఫలితాలు - వృధా ఖర్చులు తగ్గించుకుంటారు....

20-05-2025 మంగళవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

TTD: శ్రీవారికి రెండు భారీ వెండి అఖండ దీపాలను కానుకగా ఇచ్చిన మైసూర్ రాజమాత

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

తర్వాతి కథనం
Show comments