Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో రూ.24.5 లక్షల విలువైన రెండు కొత్త బస్సులు... తితిదేకి అప్పగించిన భక్తుడు

తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు

Webdunia
శనివారం, 2 జులై 2016 (17:31 IST)
తిరుమల శ్రీవారికి రెండు ధర్మ రథ బస్సులను ఒక భక్తుడు అందజేశాడు. శనివారం ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్న ప్రకాష్‌ చౌదరి అనే భక్తుడు 24.50 లక్షల రూపాయలు విలువ చేసే రెండు ధర్మరథం బస్సులను తితిదేకు అందించారు. ఈ బస్సులను తిరుమలకు వచ్చే భక్తులను గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉపయోగించనున్నారు.

ఎమ్మెల్యే రాజాసింగ్‌ ముందస్తు అరెస్టు - విమానాశ్రయంలోనే అదుపులోకి తీసుకున్న పోలీసులు

దేవభూమి అనకనందా నదిలో పడిన మినీ బస్సు : 14 మంది మృతి

రుషికొండ ప్యాలెస్ రహస్యం గుట్టు రట్టు... రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా (Video)

ఆ రైల్వే డివిజన్ పరిధిలో నెల రోజుల పాటు అనేక రైళ్లు రద్దు!!

ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి మరో చేదు అనుభవం... ఫైలుపై సంతకం చేసేందుకు నిరాకరించిన మంత్రి!!

13-06-24 గురువారం దినఫలాలు - ధనం ఎవరికైనా ఇచ్చినా తిరిగి రాజాలదు...

దేవతా వృక్షం రావిచెట్టుకు ప్రదక్షిణ చేసేవారికి ఇది తెలుసా?

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

11-06-2024 - మంగళవారం- పంచమి రోజున వారాహిని పూజిస్తే శుభం

12-06-202 బుధవారం దినఫలాలు - దంపతుల మధ్య చికాకులు తలెత్తినా..?

తర్వాతి కథనం
Show comments