Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి

కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి దొర్లింది. గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహ

Webdunia
శనివారం, 4 నవంబరు 2017 (11:21 IST)
కార్తీక పౌర్ణమి వేడుకల్లో అపశృతి దొర్లింది. గంగా నదిలో పుణ్యస్నానాలు చేసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన బీహార్‌లోని బెగుసరాయ్‌లోని సిమారియా ఘాట్ వద్ద జరిగింది. 
 
తొక్కిసలాటలో 10 మందికి పైగా భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని భక్తులు.. ఆలయాలకు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయి.. శివనామస్మరణతో మార్మోగిపోతున్నాయి. 
 
అలాగే, తెలుగు రాష్ట్రాల్లో శైవక్షేత్రాలకు భక్తులు పోటెత్తారు. ఇరు రాష్ట్రాల్లో కార్తీక పౌర్ణమి వేడుకల్లో వైభవంగా జరుగుతున్నాయి. శ్రీశైలం, వేములవాడ ఆలయాలకు భక్తులు బారులు తీరారు. నదీ పరివాహక ప్రాంతాలు భక్తులతో సందడిగా మారిపోయాయి.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments