Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడే తిరుమలలో "ఆణివార ఆస్థానం"

Webdunia
తిరుమలేశుని వార్షిక ఆదాయ వ్యయాల ప్రారంభ సూచికగా ఆనవాయితీగా నిర్వహిస్తోన్న 'ఆణివార ఆస్థానం' గురువారం తిరుమలలో వైభవంగా నిర్వహించనున్నారు.

ఆలయం బంగారు వాకిలిలోని మహామణి మండపంలో ఉత్సవర్లు, విష్వక్సేనుల వారిని వేర్వేరు పీఠాలపై ఉంచి ఆస్థానం నిర్వహిస్తారు.

ఈ సందర్భంగా తోమాల, అర్చన, తిరుప్పావడ, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, ఎస్డీ సేవ తదితరాలను రద్దు చేశారు. అదేవిధంగా గురువారం సాయంత్రం స్వామివారు పుష్పపల్లకిలో తిరుమాడవీధుల్లో ఊరేగుతారు.

ఇదిలా ఉండగా, స్వామివారి పుష్పపల్లకి సేవకు తమిళనాడుకు చెందిన ఎంవీఎస్ అనంతకృష్ణన్ అనే భక్తుడు 8లక్షల రూపాయలను విరాళంగా ఇచ్చారు. పుష్పపల్లకిని వివిధ రకాలైన అరుదైన పుష్పాలతో అలంకరించారు. బెంగళూరు, చెన్నై, మైసూరు వంటి తదితర ప్రాంతాల నుంచి వచ్చిన నిపుణులు పుష్పపల్లకిని అద్భుతంగా తయారు చేశారు.

మరోవైపు శ్రీవారి దర్శనార్థం మహాద్వారం నుంచి అనుమతించే చంటిపిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు, వయోవృద్ధులకు గురువారం నుంచి వేలిపై ఇంకు ముద్రను వేసి దర్శనానికి అనుమతిస్తారు. ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, భక్తులు రెండోసారి ప్రవేశించకుండా ఉండేందుకు ఈ విధానాన్ని అమలు చేయాలని ఈవో నిర్ణయించారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వామ్మో... జ్యోతి మల్హోత్రా ల్యాప్‌టాప్‌ అంత సమాచారం ఉందా?

క్లాసులు ఎగ్గొడితే వీసా రద్దు: ట్రంప్ ఉద్దేశ్యం ఇండియన్స్‌ను ఇంటికి పంపించడమేనా?!!

Nara Lokesh: మహానాడు వీడియోను షేర్ చేసిన నారా లోకేష్ (video)

కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేల బహిష్కరణ వేటు

Heavy Rains: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. నైరుతి రుతుపవనాలకు తోడు అల్పపీడనం

అన్నీ చూడండి

లేటెస్ట్

25-05-2025 ఆదివారం దినఫలితాలు - ఒత్తిడికి గురికావద్దు.. స్థిమితంగా ఉండండి...

25-05-2025 నుంచి 31-05-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

Sani Pradosham: శనివారం మహా ప్రదోషం: పెరుగు అన్నాన్ని ప్రసాదంగా సమర్పిస్తే?

24-05-2025 శనివారం దినఫలితాలు - ధనసమస్యలు ఎదురవుతాయి

Apara Ekadashi 2025: అపర ఏకాదశి రోజున సాయంత్రం తులసీకోట ముందు నేతి దీపం వెలిగిస్తే?

Show comments