Webdunia - Bharat's app for daily news and videos

Install App

నెల్లూరు దర్గా చెరువులో పడిన సమైక్యాంధ్ర రొట్టె!

Webdunia
FILE
మత సామరస్యానికి ప్రతీకగా నెల్లూరులో సోమవారం రొట్టెల పండుగ ఘనంగా ప్రారంభమైంది. తెలంగాణ-సమైక్యాంధ్రల పోరాటంతో రాష్ట్రం దద్ధరిల్లుతోన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. ఎప్పటిలాగానే ఆరోగ్యం, విద్య, సంతానం, ఉద్యోగం, వివాహం, సౌభాగ్యం సంబంధమైన రొట్టెలే కాకుండా ఈ ఏడాది నెల్లూరు దర్గా చెరువులో సమైకాంధ్రను కోరుతూ.. "సమైక్యాంధ్ర రొట్ట ె" కూడా పడింది. అధిక శాతం ఈ నినాదంతో దర్గా వద్ద రొట్టెలు పట్టుకున్నారు. తొలిరోజున దాదాపు 2.5 లక్షల మంది దర్గావద్ద చెరువులో కిటకిటలాడారు.

ఈ పండుగలలో భాగంగా నిర్వహించే గంధ మహోత్సవం మంగళవారం అర్థరాత్రి 12 గంటలకు ప్రారంభం కానుండటంతో భక్తుల సంఖ్య సోమవారం మరింత పెరిగింది. పెరుగుతున్న భక్తుల దృష్ట్యా ఆర్టీసీ అదనపు సర్వీసులు నడుపుతోంది.

ఇంకా నగర పాలక సంస్థతో పాటు రెవెన్యూ, పోలీసు శాఖల అధికారులు బారాషహీద్ దర్గావద్ద భక్తుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేశారు. ఈ రొట్టెల పండుగ కోసం వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలి వస్తున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

సింగయ్య మృతి కేసు - జగన్ అరెస్టు తప్పదా? హైకోర్టులో క్వాష్ పిటిషన్

పల్నాడులో రోడ్డుపక్కనే మంటల్లో కాలిపోయిన వ్యక్తి...

ప్రమాదాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గువ్వలచెరువు ఘాట్.. రూ.920 కోట్లతో 8 కిలోమీటర్ల సొరంగం

ఎమర్జెన్సీ అనేది దేశ చరిత్రలోని చీకటి అధ్యాయాలలో ఒకటి: పవన్ కల్యాణ్

నింగిలోకి దూసుకెళ్లిన యాక్సియం-4... రోదసీలోకి భారత వ్యోమగామి

అన్నీ చూడండి

లేటెస్ట్

గరుడ పురాణం: 28 రకాల నరకాలుంటాయట.. ఆత్మపై ఆకలితో ఉన్న కుక్కలతో దాడి

23-06-2025 సోమవారం దినఫలితాలు - ఆలోచనల్లో మార్పు వస్తుంది...

22-06-2025 నుంచి 28-06-2025 వరకు వార ఫలితాలు

22-06-2025 ఆదివారం దినఫలితాలు - మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది....

21-06-2025 శనివారం దినఫలితాలు - బెట్టింగుల జోలికి పోవద్దు....

Show comments