Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 'ప్రత్యేక ప్రవేశ దర్శనం'గా శీఘ్ర దర్శనం: తితిదే ప్రకటన

Webdunia
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శీఘ్రదర్శనం పేరును "ప్రత్యేక ప్రవేశ దర్శనం"గా మార్పు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం ప్రకటించింది. రేపటి నుంచి శీఘ్ర దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనంగా పేరు మార్పు చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.

శ్రీవారి శీఘ్న దర్శన పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా తితిదే విడుదల చేసిన ఓ ప్రకటనలో శీఘ్రదర్శనం ద్వారా ఆలయానికి రూ. 117 కోట్ల ఆదాయం లభిస్తుందని తెలిపింది.

శ్రీవారి శీఘ్రదర్శనం ద్వారా ఏడాది కాలంలో 37లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తితిదే పేర్కొంది. ఇకపై మంగళ, బుధవారాల్లో కచ్చితంగా లఘ దర్శనాన్ని అమలు చేస్తామని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమ పెళ్లి చేసుకుందని కూతుర్ని కాల్చి చంపిన రిటైర్డ్ ఎస్ఐ!!

పాకిస్థాన్‌తో యుద్ధంపై సిద్ధరామయ్య కామెంట్స్ - రాజకీయ దుమారం.. క్లారిటీ ఇచ్చిన సీఎం

పాకిస్థాన్‌తో యుద్ధం వద్దా.... పిల్ల చేష్టలా సిద్ధరామయ్య వ్యాఖ్యలు : యడ్యూరప్ప ఫైర్

తక్కువ పెట్టుబడి - అధిక లాభం పేరుతో ఆశ చూపి : నెల్లూరు మహిళ నుంచి రూ.2.46 కోట్లు స్వాహా!!

తండ్రికి బైక్ గిఫ్టుగా ఇచ్చేందుకు వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన టెక్కీ

అన్నీ చూడండి

లేటెస్ట్

25-04-2015 శుక్రవారం ఫలితాలు - అనుమానిత వ్యక్తులతో సంభాషించవద్దు..

Saturn moon conjunction: మీనరాశిలో చంద్రుడు, శని.. ఎవరికి లాభం?

Simhachalam: ఏప్రిల్ 30న అప్పన్న స్వామి నిజరూప దర్శనం-ఆన్‌లైన్ బుకింగ్‌లు

Varuthini Ekadashi 2025: వామనుడికి ఇలా చేస్తే.. కుంకుమ పువ్వు పాలతో..?

24-04-2015 గురువారం ఫలితాలు - ఆప్తులతో సంభాషిస్తారు...

Show comments