Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 'ప్రత్యేక ప్రవేశ దర్శనం'గా శీఘ్ర దర్శనం: తితిదే ప్రకటన

Webdunia
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శీఘ్రదర్శనం పేరును "ప్రత్యేక ప్రవేశ దర్శనం"గా మార్పు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం ప్రకటించింది. రేపటి నుంచి శీఘ్ర దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనంగా పేరు మార్పు చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.

శ్రీవారి శీఘ్న దర్శన పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా తితిదే విడుదల చేసిన ఓ ప్రకటనలో శీఘ్రదర్శనం ద్వారా ఆలయానికి రూ. 117 కోట్ల ఆదాయం లభిస్తుందని తెలిపింది.

శ్రీవారి శీఘ్రదర్శనం ద్వారా ఏడాది కాలంలో 37లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తితిదే పేర్కొంది. ఇకపై మంగళ, బుధవారాల్లో కచ్చితంగా లఘ దర్శనాన్ని అమలు చేస్తామని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

లేటెస్ట్

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

10-06-2025 మంగళవారం దినఫలితాలు - చిన్న విషయానికే చికాకుపడతారు...

Show comments