Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇకపై 'ప్రత్యేక ప్రవేశ దర్శనం'గా శీఘ్ర దర్శనం: తితిదే ప్రకటన

Webdunia
FILE
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న శీఘ్రదర్శనం పేరును "ప్రత్యేక ప్రవేశ దర్శనం"గా మార్పు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) బుధవారం ప్రకటించింది. రేపటి నుంచి శీఘ్ర దర్శనాన్ని ప్రత్యేక ప్రవేశ దర్శనంగా పేరు మార్పు చేయనున్నట్లు తితిదే వెల్లడించింది.

శ్రీవారి శీఘ్న దర్శన పథకానికి నేటితో ఏడాది పూర్తైంది. ఈ సందర్భంగా తితిదే విడుదల చేసిన ఓ ప్రకటనలో శీఘ్రదర్శనం ద్వారా ఆలయానికి రూ. 117 కోట్ల ఆదాయం లభిస్తుందని తెలిపింది.

శ్రీవారి శీఘ్రదర్శనం ద్వారా ఏడాది కాలంలో 37లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని తితిదే పేర్కొంది. ఇకపై మంగళ, బుధవారాల్లో కచ్చితంగా లఘ దర్శనాన్ని అమలు చేస్తామని తితిదే అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

భారీ వర్షంలో ఫుడ్ డెలివరీకి వెళ్లిన యువకుడు.. డ్రైనేజీలో పడిపోయాడు (Video)

డబ్బులు అడిగినందుకు ప్రియుడుని ఇంటికి పిలిచి హత్య చేసిన ప్రియురాలు

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అరెస్టు.. ఎందుకో తెలుసా?

క్యారెట్లు తింటున్న ఏనుగును వీడియో తీస్తుంటే తొక్కేసింది (video)

నకిలీ ఇంటర్నేషనల్ రాయబార ఆఫీస్‌ : కేటుగాళ్ల నిర్వాకం

అన్నీ చూడండి

లేటెస్ట్

శ్రీ గంధం పెట్టుకుంటే కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు ఏమిటి?

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

Show comments