Webdunia - Bharat's app for daily news and videos

Install App

తితిదే పాలక మండలి నిర్లక్ష్యం

Webdunia
తిరుమల గిరులపై వెలసిన శ్రీనివాసునికి పెంపుడు తల్లి వహుళమాత ఆలయం ఏలూరులో ఉంది. అయితే శ్రీవారు మాత్రం నిత్యపూజలు అందుకుంటూ భక్తులు కోర్కెలు తీర్చుతున్నారు. కానీ.. ఆయనను పెంచిన తల్లి ఆలయంలో మాత్రం కనీసం దీపారాధన కూడా కరువైంది.

ఈ ఆలయాన్ని పరిరక్షించాల్సిన తిరుమల తిరుపతి దేవస్థాన పాలక మండలి (తితిదే) నిర్లక్ష్యం వహిస్తోంది. దీంతో ఆగ్రహించిన ఆ ప్రాంత వాసులు.. తన తల్లికి జరుగుతున్న అవమానాన్ని శ్రీవారికే విన్నవించుకునేందుకు నిర్ణయించారు. ఇందుకోసం వారు గోవింద మాలలు ధరించి తిరుమలకు బయలుదేరారు.

తొలుత తిరుచానూరులో వెలసిన పద్మావతి శ్రీనివాసుడిని దర్శనం చేసుకుని తిరుమలకు కాలినడక ప్రారంభించారు. ఇదిలావుండగా.. వహుళమాత ఆలయాన్ని అన్ని హంగులు సమకూర్చకుంటే ఆందోళన చేస్తామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ హెచ్చరించింది.

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

Show comments