Webdunia - Bharat's app for daily news and videos

Install App

700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసా?

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (23:01 IST)
700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసుకుందాం.. మహిమాన్విత క్షేత్రం తెలంగాణలో వుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించే సమయంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నంద దీపాన్ని వెలిగించారని.. అప్పటినుంచి ఇప్పటివరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉందని ఆలయ చరిత్ర చెప్తోంది. 
 
క్రీస్తు శకం 1314 ప్రాంతంలో సుమారు 700 సంవత్సరాలకు పూర్వం.. కాకతీయ రాజుల కాలంలో.. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు. 
 
సీతారామస్వామి ఆలయ ఆవరణలోని 16 రాతి స్తంభాలతో కూడిన కళ్యాణమండపం,16 స్తంభాలతో కూడిన ప్రధాన మండపం కలిగి ఉండటం ఈ ఆలయం విశేషం. ఇంకా 700 సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

షాపు ప్రారంభోత్సవానికి పిలిచి .. వ్యభిచారం చేయాలంటూ ఒత్తిడి.. బాలీవుడ్ నటికి వింత అనుభవం!

కొమరం భీమ్ జిల్లాలో బాల్య వివాహం.. అడ్డుకున్న పోలీసులు

ఎంఎంటీఎస్ ట్రైనులో యువతిపై అత్యాచారయత్నం!! (Video)

బాత్‌ రూమ్‌కు తీసుకెళ్లి కుక్కను చంపేసిన ప్రయాణికురాలు

కూటమి ప్రభుత్వం నాపై కక్షకట్టింది ... న్యాయపరంగా ఎదుర్కొంటా : విడదల రజనీ

అన్నీ చూడండి

లేటెస్ట్

Sheetala Saptami 2025: శీతల సప్తమి నాడు శీతల దేవిని ఎందుకు పూజిస్తారంటే?

21-03-2025 శుక్రవారం మీ రాశిఫలాలు : పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు...

దేవుడు, ధర్మము ఎక్కడున్నాయయ్యా?

20-03-2025 గురువారం మీ రాశిఫలాలు : మీ సహనానికి పరీక్షా సమయం...

Ekakshi coconut: ఎంత కష్టపడి సంపాదించిన డబ్బు నిలవట్లేదా..? అప్పుకు ఏకాక్షి నారికేళంతో చెక్?

తర్వాతి కథనం
Show comments