Webdunia - Bharat's app for daily news and videos

Install App

700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసా?

Webdunia
శనివారం, 21 అక్టోబరు 2023 (23:01 IST)
700 ఏళ్లపాటు వెలుగుతున్న అఖండ దీపం గురించి తెలుసుకుందాం.. మహిమాన్విత క్షేత్రం తెలంగాణలో వుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని శ్రీ సీతారామస్వామి ఆలయం నిర్మించే సమయంలో కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు నంద దీపాన్ని వెలిగించారని.. అప్పటినుంచి ఇప్పటివరకు అఖండ జ్యోతి వెలుగుతూనే ఉందని ఆలయ చరిత్ర చెప్తోంది. 
 
క్రీస్తు శకం 1314 ప్రాంతంలో సుమారు 700 సంవత్సరాలకు పూర్వం.. కాకతీయ రాజుల కాలంలో.. కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు అర్చకులు తెలిపారు. 
 
సీతారామస్వామి ఆలయ ఆవరణలోని 16 రాతి స్తంభాలతో కూడిన కళ్యాణమండపం,16 స్తంభాలతో కూడిన ప్రధాన మండపం కలిగి ఉండటం ఈ ఆలయం విశేషం. ఇంకా 700 సంవత్సరాలుగా అఖండ జ్యోతి వెలుగుతూనే ఉండడం ఈ ఆలయ ప్రత్యేకత. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ ఎఫెక్ట్ : టర్కీ, అజర్‌బైజాన్‌ దేశాల వీసాల్లో 50 శాతం క్షీణత

పంజా విసురుతున్న కరోనా వైరస్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

పహల్గాం ఉగ్రదాడి కుట్రకు ప్లాన్ : పాక్ ఆర్మీ చీఫ్‌ జనరల్‌కు బహుమతి!!

మహిళ కాదు.. కిలేడీ. ఏడు నెలల్లోనే 25 పెళ్లిళ్లు.. అదీ 23 ఏళ్లకే భారీ మోసం!

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

అన్నీ చూడండి

లేటెస్ట్

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

17-05-2025 శనివారం దినఫలితాలు - చిత్తశుద్ధితో శ్రమిస్తే విజయం తధ్యం...

NRI Donor: రూ.1.40కోట్లకు పైగా విరాళం ఇచ్చిన ఎన్నారై దాత

16-05-2025 శుక్రవారం దినఫలితాలు - రుణ ఒత్తిళ్లతో మనశ్శాంతి ఉండదు...

Govinda: మీ వయస్సు 25 ఏళ్ల కంటే తక్కువా? ఐతే శ్రీవారి వీఐపీ దర్శనం ఖాయం.. ఎలా?

తర్వాతి కథనం
Show comments