Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంతర్వేది నరసింహస్వామి ఆలయంలో నిద్ర చేస్తే..?

Webdunia
సోమవారం, 23 మార్చి 2015 (19:20 IST)
నవనరసింహ క్షేత్రాల్లో ఒకటైన అంతర్వేది సన్నిధానంలో ఓ రాత్రి నిద్రచేస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని విశ్వాసం. సాధారణంగా నరసింహస్వామి క్షేత్రమనగానే అది అత్యంత శక్తిమంతమైనదిగా అందరూ భావిస్తారు. అలా నరసింహస్వామి లక్ష్మీసమేతంగా ఆవిర్భవించిన క్షేత్రంగా అంతర్వేది అలరారుతోంది. తూర్పుగోదావరి జిల్లా 'సఖినేటిపల్లి' మండలంలో గల ఈ క్షేత్రంలో అడుగడుగునా అనేక విశేషాలు కనిపిస్తూ వుంటాయి. 
 
దేవతలు, మహర్షులు నడయాడిన పుణ్యస్థలంగా ఈ క్షేత్రం కనిపిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రాన్ని దర్శించే భక్తుల మనోభీష్టం తప్పక నెరవేరుతుంది. ముఖ్యంగా సంతానలేమితో బాధపడుతోన్న దంపతులకు సంతానాన్ని అనుగ్రహించడం ఇక్కడి స్వామివారి ప్రత్యేకతగా చెబుతుంటారు.
 
సంతానలేమితో బాధపడుతోన్న దంపతులు స్వామివారిని దర్శించి, ఆ రాత్రి ఇక్కడ నిద్ర చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దంపతుల కోరిక నెరవేరుతుందని విశ్వసిస్తుంటారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

05-05 - 2024 నుంచి 11-05-2024 వరకు ఫలితాలు మీ వార రాశిఫలాలు

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

గురు గోచారం.. చతుర్‌గ్రాహి యోగం.. ఈ రాశులకు యోగం..

03-05-2024 శుక్రవారం దినఫలాలు - రావలసిన ధనం చేతికందుతుంది...

మే 1న గురు పరివర్తనం 12 రాశుల వారికి లాభం.. ఫలితాలేంటి?

Show comments