తెలుగు రాష్ట్రాల్లో 97 పోస్టాఫీసుల్లో శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లు

Webdunia
సోమవారం, 5 జనవరి 2015 (12:14 IST)
తిరుమల తిరుపతిలో ఏడు కొండలపై కొలువున్న కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం ఇక అతి సులభతరమవుతుంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్లను అందుబాటులోకి తెచ్చారు. 
 
ఈ విషయమై టీటీడీ ఈవో సాంబశివరావు మాట్లాడుతూ... భక్తుల సౌకర్యార్థం శ్రీవారి దర్శన టిక్కెట్లను వాడ వాడల్లో పంపిణీ చేయాలని నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ-దర్శనం పద్దతి ద్వారా దర్శన టిక్కెట్లను విక్రయిస్తున్నట్లు తెలిపారు. 
 
అందులో తెలుగు రాష్ట్రాలలో ఉన్న 97 పోస్టాఫీసుల్లో ఈ-దర్శనం టిక్కెట్ల విక్రయాలని ప్రారంభించినట్టు తెలిపారు. కాగా ఇప్పటికే శ్రీవారి ఈ-దర్శనం టిక్కెట్లను టీటీడీ పలు పోస్టాఫీసుల్లో అందుబాటులోకి తెచ్చింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

వివాహం కాలేదన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య

భారత వస్తువులపై సుంకాలు.. 50 నుంచి 18 శాతానికి తగ్గించిన ట్రంప్.. మోదీ హ్యాపీ

మా ఇంటిపై జరిగిన దాడికి పవన్ బాధ్యత వహించాలి.. అంబటి కుమార్తె డిమాండ్

కల్తీ జరిగిందనేది నూటికి నూరు శాతం నిజం.. లడ్డూ వివాదంపై చర్చ జరగాల్సిందే..

CPI Narayana: కేంద్ర బడ్జెట్‌ పనికిరానిది.. దార్శనికత లేనిది.. నారాయణ

అన్నీ చూడండి

లేటెస్ట్

01-02-2026 నుంచి 28-02- 2026 వరకు మాస ఫలితాలు- డబ్బుకు ఇబ్బంది ఉండదు

31-01-2026 శనివారం ఫలితాలు : పెట్టుబడులకు మంచి తరుణం కాదు...

30-01-2026 శుక్రవారం ఫలితాలు - కష్టమనుకున్న పసులు తేలికగా..?

భీష్మఏకాదశి రోజున ఏ కార్యాన్ని ప్రారంభించినా శుభమే-విష్ణు సహస్ర నామం, భగవద్గీతను?

Mega Medaram Maha Jathara: మేడారం మహా జాతరకు సుమారు మూడు కోట్ల మంది భక్తులు

Show comments