Webdunia - Bharat's app for daily news and videos

Install App

లోహంతో చేసిన తాబేలును ఇంట్లో ఉంచుకుంటే అష్టైశ్వరాలు చేకూరుతాయా?

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (19:25 IST)
ఐశ్వర్యం కలగాలంటే దైవానుగ్రహం కావాలి. దైవభక్తి సత్ర్పవర్తన కలిగి వుండి, సంపదలో కొంత సత్కార్యాల కోసం వినియోగిస్తూ వుంటే భగవంతుడు అనుగ్రహిస్తాడంటుంది శాస్త్రం. లోహాలతో చేసే తాబేళ్లు అలంకార సామగ్రి మాత్రమే. వాటితో ఏవో అద్భుతాలు జరిగిపోతాయన్నది కేవలం ఓ నమ్మకం మాత్రమే. ఇందుకు శాస్త్రీయమైన ప్రమాణం ఏమీ లేదు. 
 
ఇకపోతే వెండి, రాగి, ఇత్తడి తదితర పంచలోహాలతో చేసే యంత్రాలను పూజా మందిరంలో వుంచి, నిత్య పూజాధికాలు చేసే పద్ధతి వుంది. ఈ యంత్రాలపైన రేఖల రూపంలో, బీజాక్షరాలతో దైవీశక్తిని ఆవాహనం చేస్తారు. యంత్రాల తయారీలో ఎంతో నిబద్ధత, జాగరూకత కావాలి. 
 
కేవలం యంత్రం పైన రేఖలు, అలంకారం వుంటే సరిపోదు. సంబంధిత దేవత మంత్రాలను పునశ్చరణ చేసి యంత్రాలకు ప్రాణప్రతిష్ట చేసినప్పుడే వాటిలోని దైవీశక్తి కొలువుంటుంది. అలా చేయని యంత్రాలు అలంకారప్రాయంగానే నిలుస్తాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TDP Ad in sakshi: సాక్షిలో టీడీపీ కోటి సభ్యత్వం ప్రకటన.. అప్రూవల్ ఇచ్చిందెవరు?

ఎస్‌యూవీ నడుపుతూ ఆత్మహత్య.. కారును నడుపుతూ కాల్చుకున్నాడు..

Vizag Steel Plant: వైజాగ్ స్టీల్ ప్లాంట్‌పై శాశ్వత పరిష్కారం కావాలి.. వైఎస్ షర్మిల

ఆర్మీ ఆఫీసర్‌తో ప్రేయసికి నిశ్చితార్థం, గడ్డి మందు తాగించి ప్రియుడిని చంపేసింది

స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

16-01-2025 గురువారం దినఫలితాలు : స్థిరాస్తి ధనం అందుతుంది...

15-01-2025 బుధవారం దినఫలితాలు : పందాలు, బెట్టింగులకు పాల్పడవద్దు...

Kanuma: సంక్రాంతి సంబరం..కనుమ విశిష్టత.. రైతన్న నేస్తాలు పశువులకు పండగ

Makara Jyothi: శబరిమలపై మకర జ్యోతి.. దివ్య కాంతిని వీక్షించిన లక్షలాది భక్తులు

తర్వాతి కథనం
Show comments