Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువుల ఆరాధన ఫలితం....

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పూర్ణావతారాలుగా పురాణలలో చెబుతున్నారు. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు గురుముఖత విద్యలను అభ్యసించినవారే. భ

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (11:17 IST)
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పూర్ణావతారాలుగా పురాణాలలో చెప్పబడి వుంది. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు గురుముఖత విద్యలను అభ్యసించినవారే. భక్తులు వారి ఇష్టదేవతల గురించి ఆరాధన చేయడం వలన ఫలానా గురువును ఆశ్రయించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని సాక్షాత్తు దైవమే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
 
గురువు స్థానం అంతటి విశేషమైనదిగా, విశిష్టంగా కనిపిస్తుంది. అలాంటి గురువులలో ఆదిశంకరాచార్యులు, రాఘవేంద్రస్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, అక్కలో కోటస్వామి, షిరిడి సాయిబాబా తదితరులు కనిపిస్తుంటారు. ఎవరైతే గురువును విశ్వసిస్తారో వారికి త్రిమూర్తుల కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. 
 
దారిద్ర్యంతో కష్టాలు పడుతున్న వారికి సంపదలను అనుగ్రహిస్తారు. జీవితాన్ని అజ్ఞానం, అనారోగ్యం తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అటువంటి సమస్యల నుండి విముక్తిని కలిగించే వారిగా గురువులు కనిపిస్తుంటారు. అంతేకాకుండా ఆశ్రయించినవారి పరిస్థితిని గ్రహించి కోరిన వరాలను ప్రసాధిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆ నంబర్ వుంటేనే తత్కాల్ టిక్కెట్లు బుకింగ్.. రైల్వే శాఖ

వైట్ కాలర్ ఉద్యోగుల కంటే ఎక్కువ సంపాదిస్తున్న ఆటో డ్రైవర్!!

ఒక ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా అందరికీ రూ.15 వేలు: మంత్రి నారా లోకేశ్

మేఘాలయ హనీమూన్ కేసు: నా సోదరి తప్పు చేసింది, మరణశిక్ష విధించాలి (video)

జగన్ - భారతి వల్లే ఈ దరిద్రమంతా : ఆదినారాయణ రెడ్డి

అన్నీ చూడండి

లేటెస్ట్

08-06-2025 నుంచి 14-06-2025 వరకు ఫలితాలు- ఎవరినీ అతిగా నమ్మొద్దు

07-06-2025 శనివారం దినఫలితాలు - మీ శ్రీమతి వద్ద ఏ విషయం దాచొద్దు...

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

తర్వాతి కథనం
Show comments