Webdunia - Bharat's app for daily news and videos

Install App

గురువుల ఆరాధన ఫలితం....

లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పూర్ణావతారాలుగా పురాణలలో చెబుతున్నారు. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు గురుముఖత విద్యలను అభ్యసించినవారే. భ

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (11:17 IST)
లోక కల్యాణం కోసం శ్రీమహావిష్ణువు వివిధ అవతారాలను ధరించాడు. అవతారాలలో రామావతారం, కృష్ణావతారం, పూర్ణావతారాలుగా పురాణాలలో చెప్పబడి వుంది. అవతార పురుషులైన రాముడు, కృష్ణుడు గురుముఖత విద్యలను అభ్యసించినవారే. భక్తులు వారి ఇష్టదేవతల గురించి ఆరాధన చేయడం వలన ఫలానా గురువును ఆశ్రయించడం వలన మనోభీష్టం నెరవేరుతుందని సాక్షాత్తు దైవమే చెప్పిన సందర్భాలు ఉన్నాయి.
 
గురువు స్థానం అంతటి విశేషమైనదిగా, విశిష్టంగా కనిపిస్తుంది. అలాంటి గురువులలో ఆదిశంకరాచార్యులు, రాఘవేంద్రస్వామి, శ్రీపాద శ్రీవల్లభులు, నృసింహ సరస్వతి, అక్కలో కోటస్వామి, షిరిడి సాయిబాబా తదితరులు కనిపిస్తుంటారు. ఎవరైతే గురువును విశ్వసిస్తారో వారికి త్రిమూర్తుల కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు. 
 
దారిద్ర్యంతో కష్టాలు పడుతున్న వారికి సంపదలను అనుగ్రహిస్తారు. జీవితాన్ని అజ్ఞానం, అనారోగ్యం తీవ్రమైన స్థాయిలో ప్రభావితం చేస్తుంటాయి. అటువంటి సమస్యల నుండి విముక్తిని కలిగించే వారిగా గురువులు కనిపిస్తుంటారు. అంతేకాకుండా ఆశ్రయించినవారి పరిస్థితిని గ్రహించి కోరిన వరాలను ప్రసాధిస్తుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్లు తాగిన కనిమొళి, స్టాలిన్ (video)

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం.. మరో ఘోరం తప్పినట్టేనా?

ఒకే బాడీ బ్యాగులో రెండు తలలు... అగ్నిపరీక్షలా మారిన మృతుల గుర్తింపు!

చంద్రబాబు ఒక విజనరీ - దేశంలో నెంబర్ వన్ సీఎం : హీరో సుమన్

విమాన ప్రమాదం : విజయ్ రూపానీ మృతదేహం గుర్తింపు - అప్పగింత

అన్నీ చూడండి

లేటెస్ట్

13-06-2025 శుక్రవారం దినఫలితాలు - లక్ష్యసాధనకు కృషి ప్రధానం...

12-06-2025 గురువారం దినఫలితాలు : ఇతరుల జోక్యానికి తావివ్వవద్దు....

11-06-2025 బుధవారం దినఫలితాలు - అనుకున్న లక్ష్యం సాధిస్తారు....

Strawberry Moon: ఆకాశంలో స్ట్రాబెర్రీ చంద్రుడు- చంద్రస్నానం అంటే ఏమిటి?

తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేకం.. ఎందుకు చేస్తారంటే?

తర్వాతి కథనం
Show comments