Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి శోభ.. తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:17 IST)
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి తిరుమల ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. 
 
అర్చకులు నిర్వహించిన కైంకర్యాలు పూర్తయ్యాక 12.5 గంటలకు దర్శనాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు.  
 
ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్‌లో టోకెట్లు పొందారు. ఈ నెల 11వ తేదీ వరకు భక్తులను శ్రీవారి వైకుంఠం ద్వార దర్శనానికి అనుమతి ఇస్తారు. ముందుగా వీవీఐపీ, వీఐపీ దర్శనం తర్వాత ఉదయం 5 గంటల నుంచి సామాన్యు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్‌‍లో ఆందోళనలు.. సీఎం మమతా కీలక నిర్ణయం!

ఆవుకు రొట్టెముక్క విసరిన వ్యక్తిని మందలించిన ముఖ్యమంత్రి!!

అయోధ్య: స్నానాల గదిలో స్నానం చేస్తున్న మహిళలను వీడియో తీస్తున్న కామాంధుడు

జమిలి ఎన్నికలను వ్యతిరేకించడంలో రాజకీయకోణం ఉంది : వెంకయ్య నాయుడు

వర్షం పడుతుంటే చెట్టు కింద నిల్చున్న విద్యార్థులు: పిడుగుపడటంతో ఆస్పత్రిలో చేరిక (video)

అన్నీ చూడండి

లేటెస్ట్

10-04-2025 గురువారం మీ రాశిఫలాలు : ఇంటిని అలా వదిలి వెళ్లకండి

ఇంట్లో శివలింగాన్ని పూజించవచ్చా? బొటనవేలు కంటే పొడవు వుండకూడదు

పండుగలు చేసుకోవడం అంటే ఏమిటి?

09-04-2025 బుధవారం మీ రాశిఫలాలు : చీటికిమాటికి చికాకుపడతారు...

బుధవారం రోజున పూజ ఎలా చేయాలి? భార్యాభర్తలు కలిసి ఆచరిస్తే?

తర్వాతి కథనం
Show comments