Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకుంఠ ఏకాదశి శోభ.. తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Webdunia
సోమవారం, 2 జనవరి 2023 (09:17 IST)
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి తిరుమల ఆలయంలో అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. 
 
అర్చకులు నిర్వహించిన కైంకర్యాలు పూర్తయ్యాక 12.5 గంటలకు దర్శనాలు ప్రారంభం అయ్యాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని భక్తులు భారీ స్థాయిలో తరలివస్తున్నారు.  
 
ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించుకునేందుకు ఆన్‌లైన్‌లో, ఆఫ్ లైన్‌లో టోకెట్లు పొందారు. ఈ నెల 11వ తేదీ వరకు భక్తులను శ్రీవారి వైకుంఠం ద్వార దర్శనానికి అనుమతి ఇస్తారు. ముందుగా వీవీఐపీ, వీఐపీ దర్శనం తర్వాత ఉదయం 5 గంటల నుంచి సామాన్యు భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనత్త కొడుకుతో భార్య వివాహేతర సంబంధం... ఇద్దరూ కలిసి భర్తను చంపేశారు..

భార్యకు ప్రియుడుతో పెళ్లి చేయించిన హరిశ్చంద్ర!!

ఏపీలో నేడు - రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు...

తుడా నిధులను కొల్లగొట్టిన చెవిరెడ్డి? - పెట్రోలుకు రూ.2.60 కోట్లు ఖర్చు!

న్యూస్ రీల్ మాత్రమే చూశారు .. అసలైన సినిమా ముందుంది : నితిన్ గడ్కరీ

అన్నీ చూడండి

లేటెస్ట్

18-06-2025 బుధవారం దినఫలితాలు - అప్రియమైన వార్త వినవలసివస్తుంది

TTD: సెప్టెంబర్ నెలకు ఆన్‌లైన్‌లో తిరుమల శ్రీవారి దర్శన టిక్కెట్లు విడుదల

17-06-2025 మంగళవారం దినఫలితాలు : సన్నిహితులతో సంభాషిస్తారు...

16-06-2025 సోమవారం దినఫలితాలు - అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

15-06-2025 ఆదివారం దినఫలాలు - ఖర్చులు విపరీతం...

తర్వాతి కథనం
Show comments