Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఈ లోకంలో రత్నాలు అని చెప్పదగినవి మూడంటే మూడే వున్నాయి

Webdunia
గురువారం, 28 ఏప్రియల్ 2022 (22:46 IST)
ముత్యాన్ని ముమ్మూర్తులా పోలే విధంగా మెరిసిపోతుంటుంది ఒక నీటి మీద తామరాకు మీది నీటిబొట్టు. ఎంత భ్రాంతిని కలిగిస్తుందంటే.. అది నిజంగా ముత్యమా? అన్నట్లుంటుంది. కానీ దాన్ని ముత్యంలా ముట్టుకొని పరీక్షించలేము.

 
లోకంలో కొందరు ఇంతే... ముత్యంలా శుద్ధంగా స్వచ్చంగా వున్నట్లు భ్రాంతి గొల్పుతారు. తీరా వెళ్లి చూస్తే గాని ఆ రూపంలో గల అనామకులు అని తెలియదు. నిజం అనుకుంటే నీటి బిందువును ముత్యమని భ్రాంతి పడినట్లే.

 
ఈ లోకంలో రత్నాలు అని చెప్పదగినవి మూడంటే మూడే వున్నాయి. అవి... ఆహారం, నీరు, మంచిమాట. ఐతే మిగిలినవి ఏవేవో విలువైన లోహాలను, వజ్రవైఢూర్యాలను భ్రమచేత రత్నాలుగా భావిస్తుంటారు మూర్ఖులు.

 
తమను అడగకుండానే ఎవరికీ ఏమీ చెప్పకూడదు. అంతేకాదు... తెలుసుకోవాలనే శ్రద్ధాసక్తులు లేనివారికీ ఏమీ తెలియపరచకూడదు. బుద్ధిమంతుడైన వాడీ లోకం తీరు తెలిసినవాడు కనుక తనకు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియనట్లే వుంటాడు. కేవలం జడుని వలె వుండటం అతడికి మాత్రమే సాధ్యం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విద్య, సాంకేతికత భాగస్వామ్యంపై శాన్ డియాగో విశ్వవిద్యాలయం- తెలంగాణ ఉన్నత విద్యా మండలి

Bengaluru: వ్యాపారవేత్తపై కత్తితో దాడి- రూ.2కోట్ల నగదును దోచేసుకున్నారు

Hyderabad: టిప్పర్ లారీ ఢీకొని ఒకటవ తరగతి విద్యార్థి మృతి

EV Scooter: ఛార్జ్ అవుతున్న ఈవీ స్కూటర్ బ్యాటరీ పేలి మహిళ మృతి

విజయనగరంలో బాబా రాందేవ్.. ఏపీలో రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి

అన్నీ చూడండి

లేటెస్ట్

Bonalu: హైదరాబాదులో బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటారు? (video)

26-06-2025 గురువారం దినఫలితాలు - అనాలోచిత నిర్ణయాలు తగవు...

Hanuman Chalisa: జూలై చివరి వరకు అంగారక యోగం.. భయం వద్దు.. హనుమాన్ చాలీసా వుందిగా?

Vishnu Sahasranamam: విష్ణు సహస్రనామానికి మించిన మంత్రం లేదు.. స్తుతిస్తే ఎలాంటి ఫలితాలో తెలుసా?

Jagannath Yatra: జూన్ 27 నుంచి సికింద్రాబాద్‌లో పూరీ జగన్నాథ రథయాత్ర

తర్వాతి కథనం
Show comments