Webdunia - Bharat's app for daily news and videos

Install App

నిలువుబొట్టు పెట్టుకుంటే ఎలాంటి దోషం పోతుంది?

Webdunia
శనివారం, 28 జూన్ 2014 (16:29 IST)
ఊర్థ్వపుండ్రమంటే నిలువుబొట్టు పెట్టుకోవడం. వైష్ణవాగమాలననుసరించి ఇది ఏర్పడింది. నామాలకు ఉపయోగించే తిరుమణి ఒకవిధమైన మట్టి. తిరుమణిలోని తెలుపు స్వచ్ఛమైన పరమాత్మతత్త్వాన్ని తెలుపుతోంది. మధ్యపెట్టుకునే తిరుచూర్ణం రక్తదోషాలను హరిస్తుంది. 
 
మూడు నిలువురేఖలు అకార, ఉకార, మకార రూప ప్రణవాన్ని సూచిస్తున్నాయి. అకారం సత్త్వరూపమైన విష్ణువును, ఉకారం చిత్‌స్వరూపమైన లక్ష్మిని, మకారం భాగవతులైన భక్తులను సూచిస్తున్నాయి. ఊర్థ్వపుండ్ర తత్త్వాన్ని శ్రీమన్నారాయణోషనిషత్తు, వాసుదేవోపనిషత్తు, విష్ణుపురాణాలు స్పష్టపరిచాయి. 
 
నామాలను దిద్దుకునేటప్పుడు ఆయాచోట్ల ఆయాదేవతలను భావించుకోవాలి. లలాటంపై కేశవుని, ఉదరంపై నారాయణుని, వక్షస్థలంపై మాధవుని, కంఠంపై గోవిందుని, పొట్టకు కుడివైపు విష్ణువును, దానిపక్క, బాహు మధ్యంలో మధుసూదనుని, చెవులపై త్రివిక్రముని, పొట్టపై వామనుని, మెడపై దామోదరుని స్మరించవలెనని శాస్త్రాలు చెబుతున్నాయి. అలా కానప్పుడు కేశవాది ద్వాదశనామాలనైనా చెప్పుకోవచ్చు. 

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments