Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీవారి భక్తులు ఈనెల 26వ తేదీ తిరుమల రావొద్దండి, ఎందుకంటే?

Webdunia
సోమవారం, 16 డిశెంబరు 2019 (19:44 IST)
తిరుమల శ్రీవారి ఆలయాన్ని సూర్యగ్రహణం సందర్భంగా ఈ నెల 26వ తేదీన మూసివేయనున్నారు. పదమూడు గంటల పాటు శ్రీవారి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు టిటిడి ఉన్నతాధికారులు తెలిపారు. 26వ తేదీ ఉదయం 8.08 గంటల నుంచి 11.16 గంటల వరకు సూర్యగ్రహణం ఉందని, గ్రహణానికి ఆరు గంటల ముందు నుంచి ఆలయం తలుపులు మూసివేయనున్నారు.
 
ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల తరువాత ఆలయాన్ని శుద్థి చేసి ఆ తరువాత ఆలయ తలుపులు తెరవనున్నారు. ఆలయాన్ని మూసి వేసిన సమయంలో తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సమయంలో వితరణ నిలిపివేయనున్నారు. అలాగే గ్రహణం కారణంగా తిరుప్పావడ సేవ, కళ్యాణం, ఊంజల్ సేవ, వసంతోత్సవ సేవలను టిటిడి రద్దు చేయనుంది. గ్రహణం సమయంలో శ్రీవారి ఆలయంతో పాటు టిటిడికి చెందిన అనుబంధ ఆలయాలన్నింటినీ కూడా మూసివేయనున్నారు. 

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments