దృష్టి దోషం... ఈ శ్లోకంతో పటాపంచలు...

Webdunia
శుక్రవారం, 31 జనవరి 2020 (22:30 IST)
దృష్టి దోషాలు అనేవి వుంటాయన్నది మన పెద్దలు చెప్పే మాట. ఇలాంటి దోషాలు తగులకుండా ఉండాలంటే శ్రీకృష్ణ రక్షా మంత్ర శ్లోకం పఠిస్తే చాలు. విబూతిని చేతితో పట్టుకొని, ఈ క్రింది మంత్రాలను పఠించి, దానిని పిల్లల నుదుటన, కంఠాన, వక్షస్థలమున, భుజాలపై రాయాలి. దీనివల్ల దృష్టి దోషాలు తొలగి, సర్వ గ్రహదోషాలు, దుష్టశక్తుల ప్రభావాలు తొలగి, శ్రీకృష్ణుని రక్షణ లభిస్తుంది. 
 
వాసుదేవో జగన్నాథో పూతనాతర్జనో హరిః I
రక్షతు త్వరితో బాలం ముంచ ముంచ కుమారకం II
కృష్ణ రక్ష శిశుం శంఖ మధుకైటభమర్దన I
ప్రాతస్సంగవ మధ్యాహ్న సాయాహ్నేషు చ సంధ్యయోః II
 
మహానిశి సదారక్ష కంసారిష్ట నిషూదన I
యద్గోరజః పిశాచాంశ్చ గ్రహాన్ మాతృగ్రహానపి II
బాలగ్రహాన్ విశేషేణ ఛింది ఛింది మహాభయాన్ I
త్రాహి త్రాహి హరే నిత్యం త్వద్రక్షాభూషితం శుభం II
 
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని ఈ శ్లోకం పఠిస్తే చాలును.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా... మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖమేనీ ట్వీట్

ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవన్న జ్యోతిష్కుడు.. ప్రాణాలు తీసుకున్న మహిళ

ఇరాన్ కీలక నిర్ణయం - ఐఆర్‌జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిది

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం... ఇరాన్ పాలన కౌన్సిల్ చేతిలోకి...

నాగ్‌పూర్‌లో ఎస్.బి.ఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో భారీ పేలుడు - 15 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

తర్వాతి కథనం
Show comments