స్కంద షష్ఠి.. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు.. పూజ ఇలా?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:49 IST)
స్కంద షష్ఠి అనేది కుమార స్వామిని పూజించే తిథి. ప్రతి నెలా షష్ఠి రోజున కుమార స్వామిని పూజించేవారికి సకల శుభాలు చేకూరుతాయి. నెలవారీగా శుక్ల పక్ష ఆరో రోజును స్కంధ షష్ఠిగా పరిగణిస్తారు. అలాంటిది ఫిబ్రవరి 2024లో, స్కంద షష్ఠి ఫిబ్రవరి 14న వస్తుంది. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు వుంటుంది. 
 
సూర పద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన కారణంగా భక్తులు కుమార స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సాహంగా జరుపుకునే రోజునే స్కంధ షష్ఠి అంటారు. సూర పద్ముడిపై కుమార స్వామి ఆరు రోజుల యుద్ధం చేశాడు. చివరికి అతనిని ఓడించాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
స్కంద షష్ఠి నాడు, భక్తులు ఉదయాన్నే నిద్రలేచి, శుభ్రమైన బట్టలు ధరించి, పూజాగదిని పూజకు సిద్ధం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి, పూలతో అలంకరించి, నెయ్యి దీపాలు, ధూపాలను వెలిగిస్తారు. 
 
పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెడతారు. స్కంద పురాణం, స్కంధ షష్ఠి కవచం పారాయణం చేస్తారు. అలాగే కుమార స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

వైఎస్ జగన్‌ను కించపరుస్తూ ట్విట్టర్‌లో పోస్ట్, నారా లోకేష్ వార్నింగ్

చొరబాటుదారులు కేన్సర్ రోగులు వంటివారు : కంగనా రనౌత్

అన్నీ చూడండి

లేటెస్ట్

సుబ్రహ్మణ్య షష్టి: ఓం శరవణభవ నమః

నవంబర్ 25 ధ్వజారోహణ.. రామభూమి అయోధ్యలో 100 టన్నుల పుష్పాలతో అలంకరణ

24-11-2025 సోమవారం ఫలితాలు - గ్రహస్థితి అనుకూలం.. కార్యసిద్ధిస్తుంది...

23-11-2025 ఆదివారం ఫలితాలు - ఆచితూచి అడుగేయండి.. భేషజాలకు పోవద్దు...

నవంబర్ 26 నుంచి 17 ఫిబ్రవరి 2026 వరకూ శుక్ర మౌఢ్యమి, శుభకార్యాలకు బ్రేక్

తర్వాతి కథనం
Show comments