Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్కంద షష్ఠి.. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు.. పూజ ఇలా?

సెల్వి
బుధవారం, 14 ఫిబ్రవరి 2024 (19:49 IST)
స్కంద షష్ఠి అనేది కుమార స్వామిని పూజించే తిథి. ప్రతి నెలా షష్ఠి రోజున కుమార స్వామిని పూజించేవారికి సకల శుభాలు చేకూరుతాయి. నెలవారీగా శుక్ల పక్ష ఆరో రోజును స్కంధ షష్ఠిగా పరిగణిస్తారు. అలాంటిది ఫిబ్రవరి 2024లో, స్కంద షష్ఠి ఫిబ్రవరి 14న వస్తుంది. ఫిబ్రవరి 15 గురువారం 12 గంటల వరకు వుంటుంది. 
 
సూర పద్ముడు అనే రాక్షసుడిని సంహరించిన కారణంగా భక్తులు కుమార స్వామికి కృతజ్ఞతలు తెలుపుతూ ఉత్సాహంగా జరుపుకునే రోజునే స్కంధ షష్ఠి అంటారు. సూర పద్ముడిపై కుమార స్వామి ఆరు రోజుల యుద్ధం చేశాడు. చివరికి అతనిని ఓడించాడని పురాణాలు చెప్తున్నాయి. 
 
స్కంద షష్ఠి నాడు, భక్తులు ఉదయాన్నే నిద్రలేచి, శుభ్రమైన బట్టలు ధరించి, పూజాగదిని పూజకు సిద్ధం చేసుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం లేదా చిత్రాన్ని ప్రతిష్టించి, పూలతో అలంకరించి, నెయ్యి దీపాలు, ధూపాలను వెలిగిస్తారు. 
 
పండ్లు, స్వీట్లు నైవేద్యంగా పెడతారు. స్కంద పురాణం, స్కంధ షష్ఠి కవచం పారాయణం చేస్తారు. అలాగే కుమార స్వామి ఆలయాలను దర్శించుకుంటారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దివ్వెల మాధురి నోట్లో దువ్వాడ శ్రీనివాస్ సమోసా (video)

మై హోమ్ లడ్డూ.. రూ.51,77,777లకు వేలం- గణేష్ అనే వ్యక్తికి సొంతం

Ganesh immersion DJ Sound: డీజే సౌండ్‌తో అదిరిన యువకుడి గుండె ఆగిపోయింది

నరసాపూర్ - చెన్నై ప్రాంతాల మధ్య మరో వందే భారత్ రైలు

ఒకటికి మించి ఓటరు గుర్తింపు కార్డులు ఉంటే సరెండర్ చేయాలి : ఈసీ

అన్నీ చూడండి

లేటెస్ట్

03-09-2025 బుధవారం దినఫలాలు - స్థిరాస్తి విక్రయంలో పునరాలోచన...

Parivartini Ekadashi: పరివర్తన ఏకాదశి రోజున వెండి, బియ్యం, పెరుగు దానం చేస్తే?

7న సంపూర్ణ చంద్రగ్రహణం.. ఏయే రాశుల వారిపై ప్రభావం అధికంగా ఉంటుంది?

Parivartini Ekadashi 2025: పరివర్తని ఏకాదశి ఎప్పుడు.. ఎలా జరుపుకోవాలి.. కృష్ణుడు యుధిష్ఠిరునికి...?

02-09-2025 మంగళవారం ఫలితాలు - ఆరోగ్యం జాగ్రత్త.. అతిగా శ్రమించవద్దు...

తర్వాతి కథనం
Show comments