Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో కుంకుమ, విభూతి ఇస్తే ఏం చేస్తున్నారు?

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:48 IST)
దేవాలయాలకు వెళ్తున్నారా? దైవ దర్శనానికి అనంతరం.. కుంకుమ, విభూతి ప్రసాదాలను ఆలయ గోడలపై లేదా ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారా..? ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూతి ప్రసాదాలను నుదుట ధరించాక.. గోడలపై లేదా ఆలయంలోని ఏదైనా ప్రదేశంలో చల్లటం చేయకూడదని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
ఆలయంలో విభూతి, కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం.. మనతో పాటు మనచుట్టూ ఉండే వారిని రక్షించుటకేనని, అలాంటి మహిమాన్వితమైన ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్లడం.. దైవ అనుగ్రహాన్ని తిరస్కరించినట్లవుతుందని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. 
 
కుటుంబం మొత్తం ఆలయానికి వెళ్లినా.. అక్కడ ఇచ్చే ప్రసాదాలను ఇంటికి తీసుకురావడం పూజామండపంలో ఉంచి రోజూ నుదుటన ధరించడం ద్వారా శుభఫలితములు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఒడిశాలో ఆస్తి వివాదం- 42 ఏళ్ల వ్యక్తికి పెట్రోల్ పోసి నిప్పంటించిన సవతి తల్లి

Pregnant Woman : గర్భిణీ స్త్రీ ఉరేసుకుని ఆత్మహత్య.. కారణం ఎవరో తెలుసా?

అల్పపీడన ప్రభావం- తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

Nandamuri Balakrishna: ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అవతారమెత్తిన బాలకృష్ణ (video)

బాలుడిని ముళ్లపొదల్లోకి లాక్కెళ్లి లైంగిక దాడి.. అక్కడే హత్య.. వాడు మనిషేనా?

అన్నీ చూడండి

లేటెస్ట్

15-08-2025 శుక్రవారం దినఫలాలు - నిస్తేజానికి లోనవుతారు.. ఖర్చులు అధికం...

Janmastami 2025: కదంబ వృక్షంతో శ్రీకృష్ణునికి వున్న సంబంధం ఏంటి?

18న శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లు - 25న ప్రత్యేక దర్శన టిక్కెట్లు రిలీజ్

అలిపిరి నడక మార్గం ద్వారా వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్, అలిపిరి మెట్ల మార్గం విశిష్టత ఏమిటి? (video)

14-08-2025 గురువారం మీ రాశి ఫలితాలు - శ్రమ అధికం, ఫలితం శూన్యం

తర్వాతి కథనం
Show comments