Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో కుంకుమ, విభూతి ఇస్తే ఏం చేస్తున్నారు?

Webdunia
మంగళవారం, 25 ఫిబ్రవరి 2020 (21:48 IST)
దేవాలయాలకు వెళ్తున్నారా? దైవ దర్శనానికి అనంతరం.. కుంకుమ, విభూతి ప్రసాదాలను ఆలయ గోడలపై లేదా ఎక్కడపడితే అక్కడ పారేస్తున్నారా..? ఆలయాల్లో ఇచ్చే కుంకుమ, విభూతి ప్రసాదాలను నుదుట ధరించాక.. గోడలపై లేదా ఆలయంలోని ఏదైనా ప్రదేశంలో చల్లటం చేయకూడదని పంచాంగ నిపుణులు అంటున్నారు. 
 
ఆలయంలో విభూతి, కుంకుమ ప్రసాదాలు ఇవ్వడం.. మనతో పాటు మనచుట్టూ ఉండే వారిని రక్షించుటకేనని, అలాంటి మహిమాన్వితమైన ప్రసాదాలను ఆలయాల్లోనే వదిలి వెళ్లడం.. దైవ అనుగ్రహాన్ని తిరస్కరించినట్లవుతుందని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. 
 
కుటుంబం మొత్తం ఆలయానికి వెళ్లినా.. అక్కడ ఇచ్చే ప్రసాదాలను ఇంటికి తీసుకురావడం పూజామండపంలో ఉంచి రోజూ నుదుటన ధరించడం ద్వారా శుభఫలితములు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మూర్ఖులను అంత తేలిగ్గా తీసుకోవద్దు - హనీమూన్ మర్డర్‌పై కంగనా

"అతన్ని చంపేయండి" అంటూ భర్తను హంతకులకు అప్పగించిన భార్య...

వయసు 25 ఏళ్లే, నిలబడివాడు నిలబడినట్లే గుండెపోటుతో హఠన్మరణం (video)

అమరావతి మహిళలంతా వేశ్యలా? మూడు రోజుల్లో వివరణ ఇవ్వండి - ఎన్.సి.డబ్ల్యూ సమన్లు

సజ్జల.. ఒక మూర్ఖుడిలా మాట్లాడారు... జగన్ సొంత చెల్లికే మర్యాద లేదు : వైఎస్ షర్మిల

అన్నీ చూడండి

లేటెస్ట్

Drishti Dosha: నరదృష్టితో ఇబ్బందులకు చెక్.. నుదుటన పసుపు బొట్టు.. చెవి వెనుక కాటుక?

నిర్జల ఏకాదశి 2025: ప్రత్యేక యోగాలు.. తులసికి నీరు పోయకూడదు..?

06-06-2025 శుక్రవారం దినఫలితాలు - చెల్లింపుల్లో జాప్యం తగదు...

Ganga Dussehra: శుక్రవారంతో ముగియనున్న గంగా దసరా.. ఈ వస్తువులు ఇంటికి తెస్తే?

Thursday Puja: పసుపు రంగు దుస్తులను దానం చేస్తే?

తర్వాతి కథనం
Show comments