Webdunia - Bharat's app for daily news and videos

Install App

పితృతిథి రోజున దేవతా పూజ చేయవచ్చా?

Webdunia
మంగళవారం, 11 నవంబరు 2014 (14:26 IST)
పితృతిథి రోజున దేవతా పూజ చేయవచ్చు. ఈ రోజున దైవానికి పాలు- పండ్లు నైవేద్యంగా సమర్పించవచ్చు. కానీ  మహా నైవేద్యాన్ని మాత్రం పితృ దేవతలతో పాటే నివేదన చేయాలని శాస్త్రం చెబుతోంది.
 
పితృకార్యానికి వచ్చిన బ్రాహ్మణులకు వడ్డన జరుగుతోన్న సమయంలోనే, ఆయా పదార్థాలను మరో పళ్లెంలోకి తీసి దైవానికి సమర్పించాలని అంటోంది. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి దోషం కలగదని శాస్త్రాలు చెబుతున్నాయి. 
 
ముందుగా తల్లిదండ్రులను పూజించాలనీ, ఆ తరువాత దైవాన్ని ఆరాధించాలనే అర్థం ఈ ఆచారంలో దాగివుందనే విషయం మనకి బోధపడుతుందని పండితులు చెబుతున్నారు. 

వైఎస్ జగన్ అనే నేను... జూన్ 9న ఉదయం 9.38 గంటలకు విశాఖలో ప్రమాణ స్వీకారం...

పోస్ట్ పోల్ సర్వే.. టీడీపీ కూటమి విజయం.. వైకాపాకు ఆ ప్రాంతాల్లో పట్టు

ఒకవైపు ఓడిపోతున్నా, చివరి రౌండ్ల వరకూ చూడంటారు, హహ్హహ్హ: ప్రశాంత్ కిషోర్

చీరకట్టులో స్పోర్ట్స్ ‌బైకుపై దూసుకెళ్లిన వరంగల్ ఆంటీ ... అవాక్కమైన మగరాయుళ్లు!! (Video Viral)

ఛత్తీస్‌గఢ్‌లో లోయలోపడిన వాహనం - 17 మంది మృతి

18-05-202 శనివారం దినఫలాలు - దంపతుల మధ్య పరస్పర అవగాహన సంతృప్తి...

17-05-2024 శుక్రవారం దినఫలాలు - అభివృద్ధికై చేయు ప్రయత్నాలు నెమ్మదిగా...

రాగి ఆభరణాలు ధరిస్తే.. సూర్య గ్రహ, వాస్తు దోషాలు పరార్

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

Show comments