Webdunia - Bharat's app for daily news and videos

Install App

దుర్యోధనుడి ఆతిథ్యాన్ని శ్రీ కృష్ణుడు స్వీకరించలేదు.. ఎందుకని?

Webdunia
శనివారం, 13 జూన్ 2015 (17:35 IST)
''అన్నమయం హి సౌమ్య మనః'' అని ఉపనిషత్తు చెబుతోంది. ఎటువంటి అన్నం తింటే ఆ విధంగానే మనస్సు ప్రవర్తిస్తుందని భావం. కృష్ణుడు హస్తినాపురానికి వస్తున్నాడని తెలియగానే, ఆయన్ని లోబరుచుకునేందుకు దుర్యోధనుడు అందరి కంటే ముందుగా వెళ్ళి మేము ఇచ్చే ఆతిథ్యానికి రావలసిందిగా కోరాడు. అప్పుడు కృష్ణుడు ఈ విధంగా అన్నాడు.
 
'' దుర్యోధనా శత్రుపక్షం నుంచి నేను రాయబారిగా వచ్చినవాడిని. నీ ఇంట ఆతిథ్యం తీసుకుని వాల్ళ ఇంటిమాటలు నీకెలా చెప్పగలను? పైగా నీ ఇంట ఆతిథ్యం తీసుకున్నానే అనుకో. నాకైదా ఆరోగ్యలోపం జరిగితే నేనేమీ అనుకోకపోయినా లోకం నిన్నే అనుకుంటుందిగా. అది శ్రేయస్కరం కాదు. పైగా నేను వస్తున్నానన్న విషయం తెలిసి కుంతీదేవి విరుదుని ఇంట భోజనాన్ని సిద్ధంచేసిందట. నేవస్తా'' అంటూ వెళ్ళిపోయాడట. 
 
ఇది చెప్పడానికి కారణం ఏమిటంటే.. దుర్మార్గపు ఆలోచనలు, అధర్మార్జనా, కృతఘ్నతతో నిండిన దుర్యోధన ఆతిథ్యంవల్ల తనకీ అలాంటి ఆలోచనలే కలగవచ్చని.. కనుక ధర్మబద్ధమైన భోజనాన్ని మాత్రమే చేయాలి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments