Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక మాసంలో విభూతి పండ్లను దానం చేస్తే?

Webdunia
మంగళవారం, 28 అక్టోబరు 2014 (16:20 IST)
కార్తీక మాసంలో వచ్చే సోమవారాలు.. హరిహరులకు అత్యంత ప్రీతికరమైనవి. అందుచేత కార్తీకమాస సోమవారం రోజున ఆయన్ని పూజించడం ద్వారా విశేష పుణ్యఫలం లభిస్తుంది. అందుచేత సోమవారం తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసిన భక్తులు దగ్గరలోని శివలాయాలను దర్శించుకోవాలి. 
 
స్వామివారికి ఆవుపాలతో అభిషేకం, బిల్వదళాలతో అర్చన చేయాలి. కార్తీక సోమవారం నాడు ఉసిరికాయను తినకూడదనే నియమం ఉంది. కార్తీక సోమవారం రోజున 'విభూతి పండ్లు' దానంగా ఇవ్వాలి. విభూతి పండ్లను దానంగా ఇవ్వడం వలన ఆరోగ్యవృద్ధి, ఐశ్వర్య వృద్ధి కలుగుతాయని పండితులు అంటున్నారు.

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

Show comments