Webdunia - Bharat's app for daily news and videos

Install App

కపిల తీర్థంలో పుణ్య స్నానం చేస్తే ప్రపంచంలోని తీర్థాలన్నిటిలోనూ... (Video)

Webdunia
సోమవారం, 6 జులై 2020 (22:36 IST)
పూర్వం ఒకప్పుడు ఓ బ్రాహ్మణుడు క్షేత్రాలను దర్శిస్తూ, తీర్థాల్లో మునకలిడుతూ దేశ సంచారం చేస్తుండేవాడు. అసలు ప్రపంచంలో ఎన్ని తీర్థాలు వున్నాయో వాటి అన్నింట్లోనూ స్నానం చేసి తరలించాలని భావించి తిరుగుతుండేవాడు. అలా విశ్రాంతి లేకుండా తిరుగుతున్నందువల్ల చాలా బలహీనుడై శుష్కించిన శరీరంతో, నీరసించి, శోషించి, మగతనిద్రకు లోనయ్యాడు.
 
ఆ నిద్రలో వేంకటేశ్వర స్వామి కనిపించి... ఓ బ్రాహ్మణోత్తమా... నీ ప్రయత్నం అసాధ్యమైంది. నీకే కాదు ఎవ్వరికీ కూడా సాధ్యం కాదు. ఎప్పటికీ నెరవేరదు కూడా. కానీ వేంకటాచల క్షేత్రంలో కపిలతీర్థం మొదలుగా అత్యంత ప్రధానమైన హదిహేడు పుణ్యతీర్థాలున్నాయి. వాటిల్లో శాస్త్రోక్తంగా నియమంగా స్నానం చేస్తే చాలు, ప్రపంచంలోని తీర్థాలన్నింటిలోనూ స్నానం చేసిన ఫలితం వస్తుంది.
 
అందులో ఏమాత్రం సందేహం లేదు. అందువల్ల నీవు ఆ పదిహేడు తీర్థాల్లో స్నానం చెయ్యి. నీ కోరిక నెరవేరినట్లవుతుంది అన్నాడు. ఆ స్వప్నం మేరకు బ్రాహ్మణుడు మేల్కొని తన తీర్థాటనను విరమించుకుని వేంకటాచల క్షేత్రానికి వెళ్లి అక్కడ వున్న పదిహేడు తీర్థాలను సేవించి ముక్తి పొందాడు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

లేటెస్ట్

18-07-2025 శుక్రవారం దినఫలితాలు - మనోధైర్యంతో లక్ష్యసాధనకు కృషి చేయండి...

అజ్ఞానం, సందేహాలు తొలగిపోయి జ్ఞానం ఇచ్చేదే భగవద్గీత : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

కాలాష్టమి 2025: మినపప్పుతో చేసిన గారెలు.. పెరుగు అన్నం ఆహారం

17-07-2025 గురువారం దినఫలితాలు - ఆప్తులను విందులు - వేడుకలకు ఆహ్వానిస్తారు...

16-07- 2025 బుధవారం ఫలితాలు - ప్రలోభాలకు లొంగవద్దు...

తర్వాతి కథనం
Show comments