Webdunia - Bharat's app for daily news and videos

Install App

శుభోదయం, నిద్ర లేవగానే ఎవరిని చూస్తారు? (video)

Webdunia
బుధవారం, 20 నవంబరు 2019 (21:53 IST)
పూర్వం నిద్రలేవగానే ఆవును లేదా అద్దాన్నీ గానీ తల్లిదండ్రులు, భార్యను చూడటం ఆచారంగా కనిపిస్తుంది. 'అద్దం' లక్ష్మీదేవి నివాస స్థానంగా చెప్పబడుతోంది. ఈ కారణంగా ఉదయాన్నే అద్దం చూడటం వలన లక్ష్మీదేవి మోమును చూసినట్టు అవుతుంది.
 
ఇక ఆవు సకలదేవతా స్వరూపమని సర్వ శాస్త్రాలు చెబుతున్నాయి కనుక, ఆవును చూడటం వలన సమస్త దేవతలను దర్శించినట్టు అవుతుంది. ఇక అర్థాంగి ఎప్పుడూ కూడా తన భర్త శ్రేయస్సునే కోరుకుంటుంది. ఆయన కోసమే వ్రతాలు ... నోములు చేస్తూ ఉంటుంది. అందువలన ఇంటికి దీపంలాంటి ఇల్లాలి ముఖాన్ని చూడటం వలన అంతా మంచే జరుగుతుందని అంటారు.
 
ఇక తల్లిదండ్రులు పిల్లల శ్రేయస్సే కోరుకుంటారు కాబట్టి.. ఉదయాన్నే వారిని చూడటం వలన లక్ష్మీనారాయణులను ... శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. 
 

సంబంధిత వార్తలు

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

16-05-2024 గురువారం దినఫలాలు - రాజకీయాలలోని వారికి మెళకువ అవసరం...

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

14-05-202 మంగళవారం దినఫలాలు - సంగీత సాహిత్య సదస్సులలో మంచి గుర్తింపు...

వృషభ సంక్రాంతి: పూజా సమయం.. ఏ మంత్రాన్ని చదవాలంటే..?

గంగా సప్తమి.. గంగమ్మకు దీపం వెలిగించి.. పంచాక్షరీని..?

తర్వాతి కథనం
Show comments