సంకష్టహర చతుర్థి పూజలో గరిక తప్పనిసరి.. అప్పులు పరార్

సెల్వి
శనివారం, 21 సెప్టెంబరు 2024 (13:30 IST)
సంకష్టహర చతుర్థి అయిన ఈ రోజున విఘ్నేశ్వరుడిని పూజించే వారికి సకలసంపదలు చేకూరుతాయి. ఇంకా సంకష్టహర చతుర్థి రోజున వినాయకుడికి గరికతో పూజ, గరిక మాల సమర్పించే వారికి ఈతిబాధలంటూ వుండవు. 
 
గరికను సంకష్టహర చతుర్థి రోజు ఆయనకు సమర్పించడం ద్వారా ఈతిబాధలు, అడ్డంకులు, అప్పుల బాధలు తొలగిపోతాయి. గరిక లేనిదే వినాయక పూజ చేయకూడదు. అలాగే సంకష్టహర చతుర్థి రోజున ఆలయాల్లో విశేష తీర్థాన్ని భక్తులకు ఇస్తారు. 
 
ఈ తీర్థంలో గరిక, పచ్చకర్పూరం, ఏలకులు, జాజికాయను వేస్తారు. ఈ తీర్థాన్ని సేవించడం ద్వారా కార్యసిద్ధి చేకూరుతుంది. ఇంకా సకల దోషాలు తొలగిపోతాయి. జీవితంలో సుఖం చేకూరుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రభుత్వ అధికారి ఆత్మహత్య - పంజాబ్ మంత్రిపై కేసు

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణం : తల్లిపై అత్యాచారం... మైనర్ బాలుడు ఆత్మహత్య

కామారెడ్డిలో విషాదం - నెల రోజులు గడవకముందే వరుడు ఆత్మహత్య

పశ్చిమాసియాలో తారాస్థాయికి యుద్ధ జ్వాలలు - ఇజ్రాయెల్ అణు కేంద్రంపై ఇరాన్ దాడి

రూ. 950 కోట్ల అమెరికన్ విమానాన్ని పడగొట్టేసింది, క్షిపణితో 4,000 కి.మీ లక్ష్యంపై దాడి: ఇరాన్ శక్తికి నాటో షాక్

అన్నీ చూడండి

లేటెస్ట్

ఇరాన్‌పై దాడి: తిరుమలలో మూతపడిన హోటల్స్.. టీ కూడా దొరక్కట్లేదు.. భక్తుల కష్టాలు

తిరుమల లడ్డూలలో కల్తీకి ఇక చెక్ : FSSAI ల్యాబ్ త్వరలో ప్రారంభం

భద్రాచలంలోని శ్రీరామనవమి- కల్యాణోత్సవానికి రేవంత్ రెడ్డికి పిలుపు

ఉగాది విశిష్టత.. 60 సంవత్సరాలు నారద మహర్షి సంతానమే.. పరాభవంతో భయం లేదు

19-03-2016 గురువారం ఫలితాలు - అన్నింటా మీదే పైచేయి...

తర్వాతి కథనం
Show comments