Webdunia - Bharat's app for daily news and videos

Install App

తులసీ దళాలు ఎంతో పవిత్రమైనవంటారు? వాటిని ఏ సమయంలో కోయవచ్చు?

Webdunia
బుధవారం, 15 జులై 2020 (22:40 IST)
తులసీ దళాలు చాలా పవిత్రమైనవి. అనేక అనారోగ్య సమస్యలకు తులసి ఎంతో మేలు చేస్తుంది. తులసీ దళాలు వేసిన జలాన్ని సేవిస్తుంటే పుణ్యం లభిస్తుందని విశ్వాసం.
 
తులసి దళాలను ఆదివారం, శుక్రవారం, మన్వాదులు, యుగాదులు, సంక్రాంతి, పూర్ణిమ, అమావాస్యలు, ఏకాదశి, ద్వాదశి, రాత్రులలోను, సంధ్యాకాల సమయాల్లోనూ, మధ్యాహ్నానంతర సమయంలోనూ కోయరాదని శాస్త్ర వచనం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్తాన్ వరదలు- 788 మంది మృతి, వెయ్యి మందికి పైగా గాయాలు (video)

తెలంగాణాలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

ఎయిర్‌లైన్స్ ప్రతినిధుల నిర్లక్ష్యం : ప్రయాణికులను వదిలివెళ్లిన ఇండిగో విమానం

రీల్స్, సెలూన్ వద్దన్నారు.. నిక్కీపై వరకట్నం వేధింపులు.. సజీవదహనం.. భర్తను అలా పట్టుకున్నారు? (video)

బాల్య వివాహాలను ఆపండి.. 18ఏళ్లు నిండిన తర్వాత మహిళలకు వివాహం చేయండి

అన్నీ చూడండి

లేటెస్ట్

Tapeswaram: తాపేశ్వరం లడ్డూల తయారీకి పూర్వ వైభవం.. గణేష్ పండల్ నుంచి ఆర్డర్లు

TTD: మోసాలకు అడ్డుకట్ట: భక్తుల కోసం తిరుమలలో ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ ల్యాబ్‌

23-08-2025 శనివారం దిన ఫలితాలు - మీ ప్రతిపాదనలకు స్పందన లభిస్తుంది...

శ్రీ వల్లభ మహా గణపతిని పూజిస్తే ఏంటి ఫలితం?

Sambrani on Saturday: శనివారం సాంబ్రాణి వేస్తే.. ఎవరి అనుగ్రహం లభిస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments