Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీక సోమవారం ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఏంటి ఫలితం?

సెల్వి
సోమవారం, 4 నవంబరు 2024 (10:30 IST)
Lord Shiva
కార్తీక సోమవారాలు శివునికి ప్రత్యేకం. స్కంద పురాణం ప్రకారం కార్తీక మాసంలో సోమవారం ప్రత్యేకమైనది. కార్తీక సోమవార వ్రతం చేయడం అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. ఈ రోజున రుద్ర నమకం, రుద్ర చమకం పఠించడం ద్వారా రుద్రాభిషేకం చేయడం సర్వశుభాలను ప్రసాదిస్తుంది. ఈ రోజున ఉపవాసం వుండి నక్షత్రాలను చూసిన తర్వాత ఆహారం తీసుకోవాలి. 
 
ఈ వ్రతాన్ని ఆచరించిన వ్యక్తి ఈ లోకంలో అనేక సుఖాలను అనుభవించి చివరకు కైలాస ప్రాప్తి చేకూరుతుంది. కార్తీక సోమవారం పూట ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించడం ఉత్తమం. కార్తీక సోమవారాల్లో "ఏకాదశ రుద్రాభిషేకం" చేయడం శుభప్రదంగా భావిస్తారు. 
 
అందువల్ల చాలా మంది శివ భక్తులు ఏకాదశ రుద్ర అభిషేకం చేస్తారు. సోమవారాల్లో శివునికి రుద్రాభిషేకం చేయించి.. దీపాలను వెలిగిస్తారు. అలాగే దీప దానాలు చేస్తారు. కార్తీక మాసంలో శివ, విష్ణువులను పూజించడం.. ఆలయంలో దీపం వెలిగిస్తే 1000 యుగాల్లో చేసిన పాపాలు అన్నీ నశిస్తాయి. అందుకే అన్ని దానాల కంటే కార్తీక మాసంలో దీపదానం చేయడం ఉత్తమమని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జగన్ అక్రమాస్తుల కేసు : 793 కోట్లను అటాచ్ చేసిన ఈడీ

నీకూ, నీ అన్నయ్యకూ ప్యాకేజీలు ఇస్తే సరిపోతుందా.. మాట్లాడవా? ఆర్కే రోజా ప్రశ్న

కుక్కను నేలకేసికొట్టి రాక్షసానందం పొందిన వ్యక్తి (Video)

కాబోయే అల్లుడుతో పారిపోయిన అత్త!!

బధిర బాలికపై అఘాయిత్యం... ప్రైవేట్ భాగాలపై సిగరెట్‌తో కాల్చిన నిందితుడు..

అన్నీ చూడండి

లేటెస్ట్

16-04-2025 బుధవారం ఫలితాలు : అవిశ్రాంతంగా శ్రమిస్తారు...

బుధగ్రహంతో భద్ర రాజయోగం.. మిథునం, కన్యారాశి, తులారాశికి అదృష్టం

ఇళ్ళల్లో చేపల తొట్టెలు.. నల్ల చేపలను పెంచవచ్చా? వాస్తు ఏం చెప్తోంది?

శ్రీదుర్గా ఆపదుద్ధారక స్తోత్రం: మంగళవారం పఠిస్తే సర్వ శుభం

15-04-2025 మంగళవారం ఫలితాలు : ఖర్చులు విపరీతం.. చేబదుళ్లు స్వీకరిస్తారు...

తర్వాతి కథనం
Show comments