Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలయంలో ఎవరికి పాద నమస్కారం చేయకూడదో తెలుసా?

ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి. దేవుడిని వుంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు. దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు.

Webdunia
మంగళవారం, 2 మే 2017 (21:44 IST)
ప్రాతఃకాలంలో భారతాన్ని, మధ్యాహ్న సమయంలో రామాయణాన్ని, రాత్రివేళ భాగవతాన్ని పఠించాలి. దేవుడిని వుంచిన స్థానంలో కంటే భక్తులు ఎత్తులో కూర్చోరాదు. దేవుని ఎదుట తలదువ్వరాదు, భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు. 
 
భోజనం చెయ్యరాదు. పుష్పాలను నీటితో తడపరాదు. గంటను నేలపై ఉంచరాదు. శని, ఆది, మంగళ వారాల్లో కొత్త దుస్తులు ధరించరాదు. ఆలయంలో ఉండగా భగవంతుడికి తప్పించి పూజారితో సహా ఎవరికీ పాద నమస్కారం చేయరాదు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

హాస్టల్‌లో బిడ్డకు జన్మనిచ్చిన ఎమ్మెస్సీ విద్యార్థిని... ఆస్పత్రిలో ఇచ్చేందుకు తీసుకొచ్చిన ప్రియుడు

కోడి పందేలు, బెట్టింగ్ ఆరోపణలు.. నలుగురు వ్యక్తుల అరెస్ట్.. ఎక్కడ?

జగన్‌ను తిట్టిపోసిన బైరెడ్డి శబరి.. పులివెందుల జగన్ అడ్డా కాదు.. కూటమికి కంచుకోట

నీ భార్యను వదిలి నన్ను పెళ్లి చేసుకో.. స్వీటీ కుమారి.. అనుజ్ కశ్యప్ ఎవరు?

శివ..శివ... శివభక్తుడుకి కర్రీలో చికెన్ ముక్క

అన్నీ చూడండి

లేటెస్ట్

09-08-2025 శనివారం ఫలితాలు - పత్రాలు, ఆభరణాలు జాగ్రత్త...

Shravana masam, శ్రావణ మాసంలో ఇలా చేస్తే సకల శుభాలు

08-08-2025 శుక్రవారం ఫలితాలు - రుణ సమస్య నుంచి గట్టెక్కుతారు...

Raksha Bandhan 2025: రాఖీ పండుగ రోజున అరుదైన మహా సంయోగం.. ఏ టైమ్‌లో రాఖీ కట్టాలి?

శ్రావణ వరలక్ష్మి వ్రతం, పూజ విధానం

తర్వాతి కథనం
Show comments