Webdunia - Bharat's app for daily news and videos

Install App

అక్షయ తృతీయ రోజున బంగారమే కాదు.. ఉప్పు, పసుపు కూడా..?

Webdunia
శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (13:03 IST)
సాధారణంగా చాలామంది అక్షయ తృతీయ అని చెప్పగానే బంగారం కొనాలని అనుకుంటారు. బంగారం కొనలేని వారు కనీసం వెండి వస్తువులు కొనుగోలు చేస్తారు. బంగారం, వెండి రెండు నవగ్రహాలను సూచిస్తుంది. గురువు శుక్రులను సూచిస్తుంది. కానీ బంగారంతో పాటు, శ్రీ మహాలక్ష్మికి ప్రతీకగా ఉండే కొన్ని శుభ వస్తువులను అక్షయ తృతీయ రోజున కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపద, సంతోషం మనశ్శాంతి పెరుగుతుంది. 
 
అక్షయ తృతీయ రోజున ఆలయ వస్తువులను వేలంలో కొనుగోలు చేయడం మంచిది. చిన్న విషయమే అయినా ఆనందాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొత్త ధాన్యాలు, ఉప్పు, పసుపు మొదలైనవి ఆహార పదార్ధాలు అయినప్పటికీ, వాటిని కొనుగోలు చేయడం వలన మంచి ఫలితాలు ఉంటాయి. 
 
అక్షయ తృతీయ నాడు ఇంట్లో కొత్త దేవుని చిత్రపటం, కంచు గంట, కుంకుమ, కామాక్షి దీపం, చందనం, ఇతర దివ్య వస్తువులు కొనుగోలు చేస్తే శుభం కలుగుతుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

జూబ్లీహిల్స్‌లో బిస్ట్రోలో డ్రగ్ పార్టీ జరిగిందా?

తండ్రి ఫిర్యాదు ఎఫెక్ట్.. ఠాణాలో తనయుడు ... నిరసన తెలిపిన హీరో (Video)

Delhi: ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరు? మహిళను ముఖ్యమంత్రి చేయనున్నారా?

అమెరికాకు పాకిన బర్డ్ ఫ్లూ.. డజను కోడిగుడ్ల ధర రూ.800పైనే.. చికెన్ ధరలకు రెక్కలు

రూ.15 కోట్లు పెట్టిన ప్యాన్సీ నంబర్ కొన్నాడు... ఎక్కడ?

అన్నీ చూడండి

లేటెస్ట్

2025 ఫిబ్రవరి 17-19 మధ్య జరిగే దేవాలయాల మహాకుంభ్‌కు వేదికగా తిరుపతి

16-02-2025 నుంచి 22-02-2025 వరకు మీ వార రాశి ఫలితాలు

అయ్యప్ప భక్తులకు శుభవార్త చెప్పిన శబరి దేవస్థాన బోర్డు

16-02-2025 ఆదివారం రాశిఫలాలు - ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు...

భారతదేశపు రూ.6 లక్షల కోట్ల ఆలయ ఆర్థిక వ్యవస్థ: అంతర్జాతీయ టెంపుల్స్ కన్వెన్షన్-ఎక్స్‌పోలో చేరిన శ్రీ మందిర్

తర్వాతి కథనం
Show comments