Webdunia - Bharat's app for daily news and videos

Install App

నవగ్రహ శాంతికి అది పాటిస్తే....

Webdunia
మంగళవారం, 4 డిశెంబరు 2018 (21:27 IST)
నవగ్రహాలు భూమిపై నివసించే మానవాళి మనుగడపై ప్రభావం చూపుతుంటాయి. ఆయా గ్రహాల అనుగ్రహం లేకపోతే సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. గ్రహ సంబంధమైన దోషాల కారణంగా ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన సమస్యలు సతమతం చేస్తుంటాయి. అంతేకాకుండా వివాహంలో ఆలస్యం, సంతానం లేమి వంటి సమస్యలు బాధిస్తుంటాయి. తలపెట్టిన కార్యక్రమాలు మధ్యలోనే నిలిచిపోతుంటాయి.
 
అందువలన చాలామంది నవగ్రహాలకు ప్రదక్షణలు చేస్తుంటారు. అలానే అభిషేకాలు జరుపుతుంటారు. గ్రహ శాంతులు చేయిస్తుంటారు. ఇలాంటి గ్రహదోషాల నుండి విముక్తి కలిగించే మార్గాలలో ఒకటిగా నవగ్రహ చాలీసా అని ఆధ్యాత్మిక గ్రంథాల్లో చెప్పబడుతోంది. అనునిత్యం నవగ్రహాల చుట్టూ తొమ్మిది దీపాలు వెలిగించి నవగ్రహాలకు నమస్కరిస్తూ నవగ్రహ చాలీసాను పఠించవలసి ఉంటుంది. 
 
ఇలా చేయడం వలన గ్రహదోషాలు సంబంధమైన దోషాలు తొలగిపోయి ఆశించిన ఫలితాలు కనిపిస్తాయని శాస్త్రంలో చెప్పబడుతోంది. నవగ్రహాలకు ప్రదక్షణలు, పూజలు, దీపారాధనలు చేయడం వలన మీరు తలపెట్టిన కార్యక్రమాలు నిలిచిపోకుండా సంతోషంగా జరిగిపోతాయి. జీవితంలో ఎటువంటి ఆటంకాలను ఎదుర్కోవలసి ఉండదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

లేటెస్ట్

Ugadi 2025: ఉగాది రోజు బ్రహ్మ ముహూర్తంలో ఈ పూజ చేస్తే సర్వశుభం..

26-03-2025 బుధవారం దినఫలితాలు - మీ బలహీనతలు అదుపు ఉంచుకోండి...

నన్ను ప్రేమించి ఆమెను పెళ్లాడుతావా?: శిలగా మారిపోయిన వేంకటేశుడు

25-03-2025 మంగళవారం దినఫలితాలు - పొదుపు పథకాలపై దృష్టి పెడతారు...

AP Govt: అమరావతిలో శ్రీవారి ఆలయం- రూ.185 కోట్లు కేటాయింపు.. అద్భుతంగా నిర్మాణం

తర్వాతి కథనం
Show comments