Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాభారత యుద్ధం: శ్రీకృష్ణుడు తిన్న శనగలతో చనిపోయే సైనికుల లెక్క

Webdunia
బుధవారం, 5 ఆగస్టు 2020 (22:32 IST)
మహాభారత యుద్ధంలో లక్షలాదిమంది సైనికులు, ప్రభువులు పాల్గొన్నారు. ఈ యుద్ధం 18 రోజుల పాటు జరిగింది. కాగా యుద్ధంలో ఇరు పక్షాలకు ఆహారాన్ని సరఫరా చేసే బాధ్యతను ఉడుపి రాజు తీసుకున్నాడు. ఐతే ప్రతిరోజూ వేలాది మంది మరణించినప్పుడు, సాయంత్రం భోజనం ఖాతాల నుండి ఎలా తయారైంది అనే ప్రశ్న తలెత్తడం సహజమే. మరోవైపు మహాభారత యుద్ధంలో 45 లక్షలకు పైగా సైనికులు పాల్గొన్నారు.
 
శ్రీ కృష్ణుడి ఆదేశానుసారం ఆహార నిర్వహణను ఉడిపిరాజు చేపట్టారు. ఐతే ఇన్నివేల మందికి భోజనాన్ని ఖచ్చితంగా ఎలా తయారుచేయడం అనే సందేహం ఉడిపి రాజుకు తలెత్తింది. రాజులో తలెత్తిన ప్రశ్నకు శ్రీ కృష్ణుడు పరిష్కరించాడు. శ్రీకృష్ణుడు రోజూ ఉడికించిన శనగలు తినేవాడు.
 
కృష్ణుడు వెళ్లిపోయాక ఆయన తిన్న శనగలు తాలూకు తొక్కులు ఎన్ని వున్నాయో లెక్కించేవాడు ఉడిపిరాజు. కృష్ణుడు 10 శనగలు తింటే, మరుసటి రోజు 10,000 మంది సైనికులు చంపబడతారని తను అర్థం చేసుకున్నాడు. అలా శ్రీ కృష్ణుడి వల్ల, ప్రతిరోజూ సైనికులు పూర్తి ఆహారం పొందేవారు. అదేసమయంలో ఎంతమాత్రం ఆహారం మిగిలేది కాదు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nadendla: ఇంటి వద్దకే నిత్యావసర వస్తువులు.. వారికి మాత్రమే

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

అన్నీ చూడండి

లేటెస్ట్

సుదర్శన చక్ర మహిమ: సుదర్శన చక్ర మంత్ర శక్తి తెలుసా?

19-05-2025 సోమవారం దినఫలితాలు - కార్యసాధనకు మరింత శ్రమించాలి...

18-05-2025 నుంచి 24-05-2025 వరకు వార రాశి ఫలితాలు

18-05-2025 శనివారం దినఫలితాలు - తలపెట్టిన పనులు ఒక పట్టాన సాగవు...

బాల్యంలోనే పిల్లలకు సనాతన ధర్మం విశిష్టతను తెలపాలి : డాII ఎల్ వి గంగాధర శాస్త్రి

తర్వాతి కథనం
Show comments