Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో శ్రీవారికి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటో తెలుసా..?

తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి

Webdunia
బుధవారం, 30 మే 2018 (20:27 IST)
తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి కలుగదు. అప్పుడే ఆనంద నిలయంలోకి... అంటే బ్రహ్మ స్థానంలోకి చేరుకుంటారు. ఇక్కడ కూడా అంతే. 
 
వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారిని దర్శించాలంటే ఆరు కొండలు దాటి ఏడవ కొండపై చేరుకుని స్వామివారిని దర్శించుకోవాలి. ఏడుకొండల వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఒకప్పుడు ఏడుకొండలను సాలగ్రామాలు అనేవారు. 
 
శ్రీవారు ఆ ఏడు కొండలపైకి కూర్చునే వారని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో కొండపై ఆయన సేదతీరేవారట. అందుకే ఆ కొండలకు ఆ పేర్లు వచ్చాయట. ఆ ఏడుకొండలను దాటి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

23-04-2024 మంగళవారం దినఫలాలు - ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలం

హనుమాన్ జయంతి.. పూజ ఎలా చేయాలి..

21-04-2024 ఆదివారం దినఫలాలు - లక్ష్యసాధనకు నిరంతర కృషి అవసరం...

21-04-2024 నుంచి 27-04-2024 వరకు ఫలితాలు మీ రాశిఫలితాలు

20-04-202 శనివారం దినఫలాలు - కంప్యూటర్ రంగాల్లో వారికి ఒత్తిడి తప్పదు...

తర్వాతి కథనం
Show comments