తిరుమలలో శ్రీవారికి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటో తెలుసా..?

తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి

Webdunia
బుధవారం, 30 మే 2018 (20:27 IST)
తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి కలుగదు. అప్పుడే ఆనంద నిలయంలోకి... అంటే బ్రహ్మ స్థానంలోకి చేరుకుంటారు. ఇక్కడ కూడా అంతే. 
 
వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారిని దర్శించాలంటే ఆరు కొండలు దాటి ఏడవ కొండపై చేరుకుని స్వామివారిని దర్శించుకోవాలి. ఏడుకొండల వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఒకప్పుడు ఏడుకొండలను సాలగ్రామాలు అనేవారు. 
 
శ్రీవారు ఆ ఏడు కొండలపైకి కూర్చునే వారని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో కొండపై ఆయన సేదతీరేవారట. అందుకే ఆ కొండలకు ఆ పేర్లు వచ్చాయట. ఆ ఏడుకొండలను దాటి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రాత్రికి గెస్ట్ హౌస్‌కి వచ్చేయ్: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగినికి జడ్పీటీసీ వేధింపులు

ఎట్టకేలకు మద్దతు కూడగట్టిన దళపతి విజయ్, ఇక సీఎంగా ప్రమాణమే

ఒక్కసారికే తంటాలు పడుతున్న విజయ్, మేజిక్ ఫిగర్ లేకపోయినా 20 ఏళ్లపాటు సీఎం అయిన నితీష్

Heart attack, ఉద్యోగం కోసం డెమో ఇస్తూ గుండెపోటుతో లెక్చరర్ మృతి, వీడియో

నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీ సభ్యుడిని, కానీ ప్రతిపక్షంలో వున్నా: నాటి లీడర్ ప్రమోద్ మహాజన్, వీడియో

అన్నీ చూడండి

లేటెస్ట్

06-05-2026 బుధవారం ఫలితాలు - తొందరపాటుతనం తగదు...

మనిషి లోపల వున్న శత్రువులు అరిషడ్వర్గాలు, వీటిని జయించడం ఎలా?

మీరేమైనా దేశ ప్రధాన పురోహితులా? మీకు వేరే పనేమీ లేదా? సుప్రీం కోర్టు ఫైర్

05-05-2026 మంగళవారం ఫలితాలు - గిట్టని వ్యక్తులతో జాగ్రత్త

04-05-2026 సోమవారం ఫలితాలు - బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి...

తర్వాతి కథనం
Show comments