తిరుమలలో శ్రీవారికి ఇష్టమైన ప్రదేశాలు ఏమిటో తెలుసా..?

తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి

Webdunia
బుధవారం, 30 మే 2018 (20:27 IST)
తిరుమల, తిరుపతి పేరు చెప్పగానే ఏడుకొండలు గుర్తుకు వస్తాయి. సాక్షాత్తు విష్ణుమూర్తే వెంకటేశ్వరుని రూపంలో కొలువై ఉన్న తిరుమల కొండలనే ఏడుకొండలు అంటారు. మనిషి మూలాధార చక్రం మొదలై ఆగ్నా చక్రం దాటితేనే... అంటే ఆరు చక్రాలు దాటితేనే గానీ మనిషికి ఆనందానుభూతి కలుగదు. అప్పుడే ఆనంద నిలయంలోకి... అంటే బ్రహ్మ స్థానంలోకి చేరుకుంటారు. ఇక్కడ కూడా అంతే. 
 
వైకుంఠాన్ని వీడి భూలోకానికి వచ్చి ఏడుకొండలపై కొలువై ఉన్న శ్రీవారిని దర్శించాలంటే ఆరు కొండలు దాటి ఏడవ కొండపై చేరుకుని స్వామివారిని దర్శించుకోవాలి. ఏడుకొండల వెనుక పెద్ద రహస్యమే ఉంది. ఒకప్పుడు ఏడుకొండలను సాలగ్రామాలు అనేవారు. 
 
శ్రీవారు ఆ ఏడు కొండలపైకి కూర్చునే వారని పురాణాలు చెబుతున్నాయి. ఒక్కో కొండపై ఆయన సేదతీరేవారట. అందుకే ఆ కొండలకు ఆ పేర్లు వచ్చాయట. ఆ ఏడుకొండలను దాటి స్వామివారిని దర్శించుకుంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మంత్రి నారాయణగారు నన్నేమన్నారో చూపించండి: వర్మ సూటి ప్రశ్న (video)

కొండా సురేఖ ఇంట్లో అర్థరాత్రి హైడ్రామా.. మా అమ్మ ఇంటికొచ్చి కన్నీళ్లు పెట్టుకునేది? (video)

ఏపీ అభివృద్ధికి డబుల్ ఇంజిన్ సర్కారు : ప్రధాని నరేంద్ర మోడీ

కర్ణాటక మంత్రులు వర్సెస్ నారా లోకేష్‌ల స్పైసీ వార్... రాయితీలిస్తే ఏపీకి పెట్టుబడులు రావా?

ప్రధాని మోడీ కర్మయోగి - కూటమి ప్రభుత్వం 15 యేళ్లు కొనసాగాలి : పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

లేటెస్ట్

14-10-2025 మంగళవారం ఫలితాలు - మొండిబాకీలు వసూలవుతాయి.. ఖర్చులు అధికం...

కన్యారాశిలోకి శుక్రుడి సంచారం.. కన్యారాశికి, వృశ్చికరాశికి సువర్ణయుగం

Kalashtami 2025: కాలాష్టమి రోజున వస్త్రదానం లేదా డబ్బుదానం చేస్తే..?

13-10-2025 సోమవారం ఫలితాలు - వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు...

12-10-2025 శనివారం ఫలితాలు- తొందరపాటు నిర్ణయాలు తగవు

తర్వాతి కథనం
Show comments