Webdunia - Bharat's app for daily news and videos

Install App

కార్తీకమాసంలో శివుడిని ఆరాధిస్తే..?

Webdunia
సోమవారం, 16 నవంబరు 2015 (17:23 IST)
కార్తీకమాసంలో శివుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు లభిస్తాయి. ముక్తి మార్గంలోకి ప్రవేశించే అర్హత లభిస్తుంది. ఇక పార్వతీదేవి సర్వమంగళ కనుక, ఆ తల్లిని ఆరాధించడం ద్వారా సకల సౌభాగ్యం కలుగుతుంది. కుమారస్వామిని సేవించడం వలన సర్ప సంబంధమైన దోషాలు తొలగిపోయి, సంతాన భాగ్యం కలుగుతుంది. ఇక గణపతిని పూజించడం వలన తలపెట్టిన కార్యక్రమాలకి ఎలాంటి విఘ్నం కలగకుండా సఫలీకృతమవుతాయి.
 
ఇలా శివ కుటుంబంలో ఒక్కొక్కరిని పూజించడం వలన ఒక్కో విశేషమైన ఫలితం లభిస్తుంది. అందుచేత కార్తీకమాసంలో ఒక్క శివుడినే మనసునందు నిలుపుకుని ఆరాధించినా, పార్వతీదేవి .. కుమారస్వామి .. గణపతి కూడా ప్రీతిచెంది తమ అనుగ్రహాన్ని కూడా అందిస్తారని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు. ఇలా శంకరుడిని సేవించడం వలన సకల శుభాలు కలుగుతాయి.

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

28-04-2024 ఆదివారం దినఫలాలు - పట్టిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు...

సంకష్టహర చతుర్థి రోజున చంద్రదర్శనం.. పూజ చేస్తే?

27-04-2024 శనివారం దినఫలాలు - తొందరపాటు నిర్ణయాలు వల్ల చికాకులు తప్పవు...

26-04-2024 గురువారం దినఫలాలు - శ్రమాధిక్యతతో అనుకున్న కార్యాలు నెరవేరగలవు...

25-04-202 గురువారం దినఫలాలు - దైవకార్యక్రమాల పట్ల ఏకాగ్రత కుదరదు...

Show comments