ఓం యక్షాయ కుబేరాయా వైశ్వనాయ ధనధాన్యాది పతయే

Webdunia
మంగళవారం, 19 జులై 2022 (21:35 IST)
కుబేరుడిని ధనానికి రాజు అంటారు. భూమి మీద ఉన్న ధనమంతటికీ కుబేరుడే రాజుగా చెబుతుంటారు. నిజానికి ధన ప్రాప్తికి ఎన్నో మంత్రాలున్నాయి. కానీ ధనప్రాప్తికి ఈ మంత్రం ఎంతో ముఖ్యం.

 
ఈ మంత్రంతో లక్ష్మీదేవి ప్రసన్నం చేసుకోవచ్చన్నది విశ్వాసం. ఓం యక్షాయ కుబేరాయా వైశ్వనాయ ధనధాన్యాది పతయే. ధనధాన్య సమృద్ధి మి దేహీ దాపయా స్వాహా. అనే మంత్రాన్ని జపించాలి. పొద్దున్నే లేచాక మీ పనులన్నింటిని ముగించుకుని తలస్నానం చేసి చెక్క పీఠం మీద లక్ష్మీదేవి, కుబేరుడు ఉన్న పటం పెట్టాలి. అది ఉత్తర దిశగా ఉండేలా చూసుకోవాలి. 

 
అలాగే ఒక నెయ్యి ఒత్తిని వెలిగించి ధూపం వెయ్యాలి. పూజ చేస్తూ గణపతి దేవుడిని ప్రార్థించాలి. 108 సార్లు ఇలా మంత్రాన్ని ఆసనంలో కూర్చుని జపించాలి. ఇలా చేస్తే కుబేరుడు ధనప్రాప్తి ఇస్తాడని విశ్వాసం. అలాగే చెక్క పీఠం మీద ఏడు గవ్వలను పెట్టి పూజిస్తే ఇంకా త్వరగా ధనప్రాప్తి లభిస్తుందని విశ్వాసం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దైవానికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా... మరణానికి కొద్ది నిమిషాల ముందు ఖమేనీ ట్వీట్

ఎక్కువ కాలం భూమ్మీద మనుగడ సాగించలేవన్న జ్యోతిష్కుడు.. ప్రాణాలు తీసుకున్న మహిళ

ఇరాన్ కీలక నిర్ణయం - ఐఆర్‌జీసీ కొత్త చీఫ్‌గా అహ్మద్ వాహిది

ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతం... ఇరాన్ పాలన కౌన్సిల్ చేతిలోకి...

నాగ్‌పూర్‌లో ఎస్.బి.ఎల్ ఎనర్జీ లిమిటెడ్‌లో భారీ పేలుడు - 15 మంది మృతి

అన్నీ చూడండి

లేటెస్ట్

27-02- 2026 శుక్రవారం ఫలితాలు : దూర ప్రయాణంలో అవస్థలెదుర్కుంటారు...

26-02-2026 గురువారం ఫలితాలు - కొత్త సమస్యలు తలెత్తకుండా...?

Hanuman Chalisa.. హనుమాన్ చాలీసాను రోజూ పఠిస్తే.. ఏంటి ఫలితం?

Amalaki Ekadashi 2026: అమలకి ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే..?

Baba Vanga predictions: ఆ నాలుగు రాశులకు అదృష్టం తలుపు తడుతుందట..

తర్వాతి కథనం
Show comments